Srihari Pudi(@sreeharipudi) 's Twitter Profileg
Srihari Pudi

@sreeharipudi

Chief Public Relations Officer to the Chief Minister of Andhra Pradesh

ID:122068050

linkhttps://www.facebook.com/SrihariPudi.CPRO calendar_today11-03-2010 13:52:12

4,3K Tweets

2,1K Followers

1,1K Following

YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను.
అందరికీ హోలీ శుభాకాంక్షలు.

account_circle
CMO Andhra Pradesh(@AndhraPradeshCM) 's Twitter Profile Photo

సీఎం శ్రీ వైఎస్‌ జగన్ నేటి నంద్యాల పర్యటనలో తన సహృదయత చాటుకున్నారు. వివిధ సమస్యలతో అర్జీలు పెట్టుకున్న నలుగురికి సీఎం రిలీఫ్ ఫండ్‌ ద్వారా ఆర్థిక సహాయం అందించారు. ఈ సాయాన్ని వెంటనే బాధితులకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

account_circle
CMO Andhra Pradesh(@AndhraPradeshCM) 's Twitter Profile Photo

బనగానపల్లె మండలం తిమ్మాపురానికి చెందిన అబ్దుల్ వజీద్‌ వైద్య నిమిత్తం లక్ష రూపాయిలను అధికారులు చెక్కు రూపంలో అందించారు.
అవుకు మండలం వేములపాడు గ్రామవాసి, దివ్యాంగుడు అయిన రాహుల్‌ వైద్యం కోసం లక్ష రూపాయలను అందించారు.

బనగానపల్లె మండలం తిమ్మాపురానికి చెందిన అబ్దుల్ వజీద్‌ వైద్య నిమిత్తం లక్ష రూపాయిలను అధికారులు చెక్కు రూపంలో అందించారు. అవుకు మండలం వేములపాడు గ్రామవాసి, దివ్యాంగుడు అయిన రాహుల్‌ వైద్యం కోసం లక్ష రూపాయలను అందించారు.
account_circle
CMO Andhra Pradesh(@AndhraPradeshCM) 's Twitter Profile Photo

బనగానపల్లె వాస్తవ్యులు అబ్దుల్ హజీమ్‌కు రూ.2లక్షలు, ఉన్నత చదువుల కోచింగ్‌ నిమిత్తం గూడురు మండలం చనుగొండ్లకు చెందిన దివ్యాంగుడు హరిజన గోరంట్లకు రూ.30,000 అధికారులు చెక్కురూపేణా అందించారు.

బనగానపల్లె వాస్తవ్యులు అబ్దుల్ హజీమ్‌కు రూ.2లక్షలు, ఉన్నత చదువుల కోచింగ్‌ నిమిత్తం గూడురు మండలం చనుగొండ్లకు చెందిన దివ్యాంగుడు హరిజన గోరంట్లకు రూ.30,000 అధికారులు చెక్కురూపేణా అందించారు.
account_circle
CMO Andhra Pradesh(@AndhraPradeshCM) 's Twitter Profile Photo

నంద్యాల జిల్లా బనగానపల్లెలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్ .జగన్.

నంద్యాల జిల్లా బనగానపల్లెలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్ .జగన్.
account_circle
CMO Andhra Pradesh(@AndhraPradeshCM) 's Twitter Profile Photo

అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో రాంపురంరెడ్డి సోదరుల మాతృమూర్తి ఎల్లారెడ్డి లలితమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్నారు సీఎం వైఎస్ జగన్. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో రాంపురంరెడ్డి సోదరుల మాతృమూర్తి ఎల్లారెడ్డి లలితమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్నారు సీఎం వైఎస్ జగన్. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
account_circle
CMO Andhra Pradesh(@AndhraPradeshCM) 's Twitter Profile Photo

రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన 4,19,583 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.629.37 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైఎస్ జగన్

రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన 4,19,583 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.629.37 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైఎస్ జగన్
account_circle
CMO Andhra Pradesh(@AndhraPradeshCM) 's Twitter Profile Photo

కర్నూల్‌లో నేషనల్‌ లా యూనివర్సిటీకీ ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. 87 సంవత్సరాల కిందట కుదిరిన శ్రీబాగ్‌ ఒప్పందంలో ఆ రోజు చెప్పిన మాటకు అనుగుణంగా నేడు అడుగులు పడుతున్నాయి.
- సీఎం
1/3

account_circle
CMO Andhra Pradesh(@AndhraPradeshCM) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తా కార్యాలయాలను, NHRC కార్యాలయాలను కూడా కర్నూలులో ఏర్పాటు చేయబోతున్నాం.
3/3

account_circle
CMO Andhra Pradesh(@AndhraPradeshCM) 's Twitter Profile Photo

ఈ యూనివర్సిటీ భవిష్యత్తులో హైకోర్టును ఇక్కడ హౌస్‌ చేయగల సామర్థ్యం ఉన్న వ్యవస్థ అవుతుంది. న్యాయ విభాగాలైన స్టేట్‌ కంజ్యూమర్ డిస్ప్యూట్స్‌ రిడర్లెస్‌ కమీషన్‌ను, ఏపీ లీగల్‌ మెట్రాలజీ కమీషన్‌ను, ఏపీలేబర్ కమీషన్‌ను, ఏపీ వ్యాట్‌ అప్లియేట్ ట్రిబ్యునల్‌ను, ఏపీ వక్ఫ్‌ బోర్డును, 2/3

account_circle
CMO Andhra Pradesh(@AndhraPradeshCM) 's Twitter Profile Photo

కార్యక్రమంలో పాల్గొన్న మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి, ఏపీ లోకాయుక్త జస్టిస్ పి. లక్ష్మణ రెడ్డి తదితరులు.

కార్యక్రమంలో పాల్గొన్న మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి, ఏపీ లోకాయుక్త జస్టిస్ పి. లక్ష్మణ రెడ్డి తదితరులు.
account_circle
CMO Andhra Pradesh(@AndhraPradeshCM) 's Twitter Profile Photo

కర్నూలు జిల్లా, కల్లూరు మండలం, లక్ష్మీపురం జగన్నాథగట్టులో 'లా యూనివర్సిటీ' పనులకు శంకుస్థాపన చేసిన సీఎం శ్రీ వైఎస్ జగన్. భూమి పూజతో భవన నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం. లా వర్సిటీ పైలాన్ ఆవిష్కరణ. 150 ఎకరాల్లో రూ.1,011 కోట్ల వ్యయంతో నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణం.

కర్నూలు జిల్లా, కల్లూరు మండలం, లక్ష్మీపురం జగన్నాథగట్టులో 'లా యూనివర్సిటీ' పనులకు శంకుస్థాపన చేసిన సీఎం శ్రీ వైఎస్ జగన్. భూమి పూజతో భవన నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం. లా వర్సిటీ పైలాన్ ఆవిష్కరణ. 150 ఎకరాల్లో రూ.1,011 కోట్ల వ్యయంతో నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణం. #LawUniversity
account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

నేడు మ‌న YSR Congress Party 14వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం. ఆనాడు వంద‌మంది ఏక‌మై మనపై యుద్ధానికి వ‌స్తే.. అప్పుడు నాకు ర‌క్ష‌ణ‌గా నిలిచిన ప్ర‌జ‌ల కోసం ప్రారంభ‌మైన పార్టీ మ‌న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇన్నాళ్ళూ నా ప్ర‌తి అడుగులోనూ అండ‌గా నిలిచిన ప్రతి ఒక్క కార్య‌క‌ర్త‌కు, అభిమానికి నా హృద…

account_circle
CMO Andhra Pradesh(@AndhraPradeshCM) 's Twitter Profile Photo

విజయవాడలో కృష్ణలంక రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ పార్క్ ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్ జగన్.


విజయవాడలో కృష్ణలంక రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ పార్క్ ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్ జగన్. #KrishnaLanka #RetainingWall #CMYSJagan
account_circle