JanaSena Party (@janasenaparty) 's Twitter Profile
JanaSena Party

@janasenaparty

Official Twitter Handle - JanaSena Party

ID: 783535484316319744

linkhttps://janasenaparty.org/ calendar_today05-10-2016 05:13:11

23,23K Tweet

2,5M Takipçi

5 Takip Edilen

Bommidi Nayakar (@bnayakar_jsp) 's Twitter Profile Photo

విజయవాడ వరద బాధితుల సహాయార్థం నిత్యావసర సరుకులు పంపిణీ చేయు వాహనాలను నరసాపురం జనసేన కార్యాలయం నుండి జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగరాణి గారు. Pawan Kalyan JanaSena Party #APGovtWithFloodVictims #JSPWithFloodVictims #NarsapurConstituency #BommidiNayakar

JanaSena Shatagni (@jspshatagniteam) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాల కారణంగా విపత్తు చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan గారు వ్యక్తిగతంగా సహాయక చర్యల కోసం రూ. 6 కోట్లు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. #AndhraPradeshFloods #APGovtWithFloodVictims

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

వరద ప్రభావిత ప్రాంతాలలో ఉచితంగా పంపిణీ చేసే నిత్యావసర సరుకులతో సిద్ధంగా ఉన్న వాహనాలు. విజయవాడ బి. ఆర్. టి. ఎస్. రోడ్డు నుంచి ఇవి కొద్దిసేపట్లో బయలుదేరుతాయి. మొత్తం 1200 వాహనాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ Manohar Nadendla గారు తెలిపారు. ఈ-పోస్ విధానంలో

వరద ప్రభావిత ప్రాంతాలలో ఉచితంగా పంపిణీ చేసే నిత్యావసర సరుకులతో సిద్ధంగా ఉన్న వాహనాలు. 

విజయవాడ బి. ఆర్. టి. ఎస్. రోడ్డు నుంచి ఇవి కొద్దిసేపట్లో బయలుదేరుతాయి.

మొత్తం 1200 వాహనాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ <a href="/mnadendla/">Manohar Nadendla</a> గారు తెలిపారు.

ఈ-పోస్ విధానంలో
JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

వరద బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం పౌర సరఫరాల శాఖా ఆధ్వర్యంలో ప్రతీ ఇంటికి ఉచిత నిత్యవసర సరుకుల సరఫరా బియ్యం - 25 కేజీ నూనె - 1లీటరు పంచదార - 1 కేజీ కందిపప్పు - 1 కేజీ ఉల్లిపాయలు - 2 కేజీ ఆలుగడ్డ - 2 కేజీ -ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో జనసేన నాయకులు, జన సైనికులు, కూటమి భాగస్వామ్య పక్షాలు భాగస్వాములు కావాలని, ప్రతీ కుటుంబానికి నిత్యవసర సరుకులు అందేలా చూడాలని పిలుపునిచ్చిన రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. Manohar Nadendla Durgesh

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

విజయవాడ బి.ఆర్.టి.ఎస్ రోడ్డులో నిత్యావసర సరుకుల ఉచిత పంపిణీకి సిద్ధం చేసిన వాహనాల శ్రేణి. వరద ప్రభావిత ప్రాంతాలలో కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీకి పౌర సరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లూ చేసింది. PMO India CMO Andhra Pradesh Deputy CMO, Andhra Pradesh Manohar Nadendla #AndhraPradeshFloods

JanaSena Shatagni (@jspshatagniteam) 's Twitter Profile Photo

గౌ|| ఉప ముఖ్యమంత్రి, JanaSena Party అధినేత శ్రీ Pawan Kalyan గారి పిలుపు మేరకు, వరద బాధితులకు అండగా నిలబడేందుకు 1,200 నిత్యావసరాల కిట్లను జనసేన పార్టీ ద్వారా అందించిన జనసేన - NRI అమెరికా విభాగం సభ్యులు (అనిల్ అనసూరు, స్వామి అనిశెట్టి , సాయిరాజా కొత్తమాసు, సాయి గూడూరి, సప్తగిరి

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

వరద ముంపు ప్రాంతాల్లో సాగుతున్న సహాయక చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ పనులపై పంచాయతీరాజ్ శాఖ క్షేత్రస్థాయి అధికారులతో సమీక్షించిన గౌ|| రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారు. • ముంపు ప్రభావంతో ఉన్న గ్రామాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులు,

వరద ముంపు ప్రాంతాల్లో సాగుతున్న సహాయక చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ పనులపై పంచాయతీరాజ్ శాఖ క్షేత్రస్థాయి అధికారులతో సమీక్షించిన గౌ|| రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ <a href="/PawanKalyan/">Pawan Kalyan</a> గారు.

• ముంపు ప్రభావంతో ఉన్న గ్రామాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులు,
JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

"మట్టి గణపతి – మహా గణపతి" పవిత్రమైన వినాయక చవితి పండుగను ప్రతిఒక్కరూ పర్యావరణహితంగా, మట్టితో చేసిన ప్రతిమలతో పూజలు జరపుకోవాలని ఆకాంక్షించిన గౌ|| ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ Pawan Kalyan గారు. 🔸జల కాలుష్యాన్ని అరికట్టేందుకు ముందడుగు వేయాలి. 🔸పిఠాపురంలో మట్టి

"మట్టి గణపతి – మహా గణపతి" 

పవిత్రమైన వినాయక చవితి పండుగను ప్రతిఒక్కరూ పర్యావరణహితంగా, మట్టితో చేసిన ప్రతిమలతో పూజలు జరపుకోవాలని ఆకాంక్షించిన గౌ|| ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ <a href="/PawanKalyan/">Pawan Kalyan</a> గారు.

🔸జల కాలుష్యాన్ని అరికట్టేందుకు ముందడుగు వేయాలి.
🔸పిఠాపురంలో మట్టి
Deputy CMO, Andhra Pradesh (@apdeputycmo) 's Twitter Profile Photo

రాష్ట్రవ్యాప్తంగా వరద సహాయ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమై... వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలను అంటు వ్యాధుల నుంచి కాపాడేందుకు అలుపెరగకుండా సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు హృదయపూర్వక ధన్యవాదాలు - Pawan Kalyan CMO Andhra Pradesh Anitha Vangalapudi

రాష్ట్రవ్యాప్తంగా వరద సహాయ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమై... వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలను అంటు వ్యాధుల నుంచి కాపాడేందుకు అలుపెరగకుండా సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు హృదయపూర్వక ధన్యవాదాలు - <a href="/PawanKalyan/">Pawan Kalyan</a>

<a href="/AndhraPradeshCM/">CMO Andhra Pradesh</a> <a href="/Anitha_TDP/">Anitha Vangalapudi</a>
JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

వరద బాధితులకు ఆహార, పౌరసరఫరాల శాఖ తరపున నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి శ్రీ Manohar Nadendla గారు PMO India CMO Andhra Pradesh Deputy CMO, Andhra Pradesh Manohar Nadendla #AndhraPradeshFloods #APGovtWithFloodVictims

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

Hon'ble Deputy CM Pawan Kalyan Revolutionizing Rural Development in Andhra Pradesh. Read the ANI article to explore his vision for sustainable progress. Read the full ANI article Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh Ministry of Panchayati Raj, Government of India #APTowardsGramSwaraj aninews.in/news/business/…

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ Manohar Nadendla గారు. CMO Andhra Pradesh Deputy CMO, Andhra Pradesh Pawan Kalyan #AndhraPradeshFloods #APGovtWithFloodVictims

వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ <a href="/ncbn/">N Chandrababu Naidu</a> గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ <a href="/mnadendla/">Manohar Nadendla</a> గారు.
<a href="/AndhraPradeshCM/">CMO Andhra Pradesh</a>
<a href="/APDeputyCMO/">Deputy CMO, Andhra Pradesh</a>
<a href="/PawanKalyan/">Pawan Kalyan</a>

#AndhraPradeshFloods #APGovtWithFloodVictims
Dr. Sandeep Panchakarla (@drsandeepjsp) 's Twitter Profile Photo

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి స్పూర్తితో JanaSena Party ప్రధాన కార్యదర్శి శ్రీ Naga Babu Konidela గారి సూచనల మేరకు అవనిగడ్డ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి కృష్ణా నది ముంపు గ్రామాల 1200 బాధిత కుటుంబాలకు అమెరికా NRI జనసేన విభాగం సహకారంతో 20 లక్షల విలువగల నిత్యావసర

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

వరద బాధల నుంచి ప్రజలు త్వరగా కోలుకోవాలి... ఆ దిశగా ప్రభుత్వ కార్యాచరణ •వరద ప్రభావిత గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు శరవేగంగా సాగుతున్నాయి •విధుల్లో 760 బృందాలు... 3702 మంది కార్మికులు •రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు •పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,

వరద బాధల నుంచి ప్రజలు త్వరగా కోలుకోవాలి... ఆ దిశగా ప్రభుత్వ కార్యాచరణ

•వరద ప్రభావిత గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు శరవేగంగా సాగుతున్నాయి 
•విధుల్లో 760 బృందాలు... 3702 మంది కార్మికులు 
•రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 
•పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,
JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ Manohar Nadendla గారు CMO Andhra Pradesh Deputy CMO, Andhra Pradesh #AndhraPradeshFloods #APGovtWithFloodVictims

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత భద్రత సిబ్బంది అయిన ఎక్స్ ఆర్మీ ఉద్యోగులు వరద బాధితులకు అండగా నిలిచారు. కర్నల్ అర్జున్ నేతృత్వంలో బాధితులకి దుప్పట్లు, తాగు నీరు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత భద్రత సిబ్బంది అయిన ఎక్స్ ఆర్మీ ఉద్యోగులు వరద బాధితులకు అండగా నిలిచారు. కర్నల్ అర్జున్ నేతృత్వంలో బాధితులకి దుప్పట్లు, తాగు నీరు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు 'మొబైల్ టీం' ఏర్పాటు * ఏలూరు జిల్లావ్యాప్తంగా మొబైల్ టీం విస్తృత సేవలకు సిద్ధం * వినూత్న ఆలోచనతో జిల్లాలో సమర్ధవంతంగా పారిశుద్ధ్య నిర్వహణ గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ఏలూరు జిల్లా కొత్త తరహా కార్యక్రమానికి నాంది పలికింది. పారిశుద్ధ్య

పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు  'మొబైల్ టీం' ఏర్పాటు 

* ఏలూరు జిల్లావ్యాప్తంగా మొబైల్ టీం విస్తృత సేవలకు సిద్ధం
* వినూత్న ఆలోచనతో జిల్లాలో సమర్ధవంతంగా పారిశుద్ధ్య నిర్వహణ 

గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ఏలూరు జిల్లా కొత్త తరహా కార్యక్రమానికి నాంది పలికింది. పారిశుద్ధ్య
JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వరద బాధితుల సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ Manohar Nadendla గారు. ఉదయం నుంచి ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమo పర్యవేక్షిస్తున్నారు. రాత్రి 9 గంటలు కావస్తున్నా, వర్షంలోనూ విజయవాడ, బీఆర్టీఎస్ రోడ్డులో దగ్గరుండి

వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వరద బాధితుల సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ <a href="/mnadendla/">Manohar Nadendla</a> గారు. ఉదయం నుంచి ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమo పర్యవేక్షిస్తున్నారు. రాత్రి 9 గంటలు కావస్తున్నా, వర్షంలోనూ విజయవాడ, బీఆర్టీఎస్ రోడ్డులో దగ్గరుండి