SivaMakutam
@sivamakutam
State Headquarter In-charge, BJP Andhra Pradesh;
Independent Director, BEML, Defence Ministry;
Founder, Ahalya Foundation;
Views personal, RTs not endorsements
ID: 900649766366830592
24-08-2017 09:23:32
3,3K Tweet
613 Followers
75 Following
డిసెంబర్ 25 న వాజపేయి గారి శత జయంతి సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు శ్రీ PVN Madhav (Modi Ka Parivar) గారు జరుపుతున్న రాష్ట్ర వ్యాప్త బస్సు ముగింపు బహిరంగ సభ మరియు "అటల్ బిహారీ వాజపేయి స్మృతి వనం" ఏర్పాటు జరగపోతున్నాయి ఈ సందర్భంగా ఈరోజు అమరావతి లోని "అటల్ బిహారీ వాజపేయి స్మృతి
Okha ప్రాంతాన్ని Beyt ద్వారక తో కలిపేది సుదర్శన్ సేతు..దీన్ని 2024 లో Narendra Modi గారు ప్రారంభించారు. పవిత్రమైన Beyt ద్వారక (శ్రీ కృష్ణ మహాత్ముని నివాస స్థానం) అరేబియా సముద్ర మధ్యలో ద్వీపం గా ఉండటంతో అక్కడకి పడవల్లో వెళ్ళవలసి వచ్చేది...వాతావరణం బాలేకుంటే వెళ్ళడానికి కుదిరేది
విజయవాడలో BJP ANDHRA PRADESH నిర్వహించిన 60 వసంతాల ఏకాత్మ మానవ దర్శనం పునఃస్మరణ సదస్సులో పాల్గొన్నాను. 60 సంవత్సరాల క్రితం ఇదే వేదికలో భారతీయ జన సంఘ్ జరిపిన జాతీయ మహా సభలో అప్పటి జన సంఘ్ నేషనల్ జనరల్ సెక్రటరీ (Organization) స్వర్గీయ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు బీజేపీ సిద్ధాంత పరంగా
పోలింగ్ బూత్ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ప్రతి కార్యకర్తకు ప్రశిక్షణ అందించే అతి పెద్ద రాజకీయ ప్రశిక్షణ కార్యక్రమం – పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026 యొక్క రాష్ట్ర స్థాయి కార్యశాలను నిన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN Madhav (Modi Ka Parivar) గారు,జాతీయ సహ సంఘటనా