Julakanti Brahmananda Reddy-JBR (@iam_julakanti) 's Twitter Profile
Julakanti Brahmananda Reddy-JBR

@iam_julakanti

MLA , Telugu Desam Party (TDP) - Macherla Constituency, Andhra Pradesh #MacherlaMLAJulakanti

ID: 1476602242710982690

linkhttps://www.facebook.com/Julakantibrahmanandareddyofficial/ calendar_today30-12-2021 17:13:16

3,3K Tweet

9,9K Followers

53 Following

Julakanti Brahmananda Reddy-JBR (@iam_julakanti) 's Twitter Profile Photo

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్బార్ ను సద్వినియోగం చేసుకోవాలని మనవి.. #PrajaDharbar #JBRForMacherla #MacherlaMLAJulakanti #JulakantiBrahmanandaReddy

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్బార్ ను సద్వినియోగం చేసుకోవాలని మనవి..
#PrajaDharbar
#JBRForMacherla
#MacherlaMLAJulakanti
#JulakantiBrahmanandaReddy
Julakanti Brahmananda Reddy-JBR (@iam_julakanti) 's Twitter Profile Photo

రెంటచింతల మండలం, మంచికల్లు గ్రామంలో టిడిపి నాయకులు రావేల చెంచయ్య చౌదరి గారు మృతి చెందగా.., ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి, పూలమాలలతో నివాళులర్పించి, కుటుంబాన్ని పరామర్శించడం జరిగినది #MacherlaMLAJulakanti #JulakantiBrahmanandaReddy

రెంటచింతల మండలం, మంచికల్లు గ్రామంలో టిడిపి నాయకులు రావేల చెంచయ్య చౌదరి గారు మృతి చెందగా.., ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి, పూలమాలలతో నివాళులర్పించి,  కుటుంబాన్ని పరామర్శించడం జరిగినది
#MacherlaMLAJulakanti #JulakantiBrahmanandaReddy
Julakanti Brahmananda Reddy-JBR (@iam_julakanti) 's Twitter Profile Photo

రెంటచింతల మండలం, మంచికల్లు గ్రామంలో SC కాలనీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త బాసిపోగు మాణిక్యం పెద్ద కుమారుడు రాంబాబు గారు అనారోగ్యంతో మృతి చెందగా..,కుటుంబాన్ని పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పడం జరిగినది #MacherlaMLAJulakanti #JulakantiBrahmanandaReddy

రెంటచింతల మండలం, మంచికల్లు గ్రామంలో SC కాలనీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త బాసిపోగు మాణిక్యం పెద్ద కుమారుడు రాంబాబు గారు అనారోగ్యంతో మృతి చెందగా..,కుటుంబాన్ని పరామర్శించి,  పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పడం జరిగినది 
#MacherlaMLAJulakanti #JulakantiBrahmanandaReddy
Julakanti Brahmananda Reddy-JBR (@iam_julakanti) 's Twitter Profile Photo

దుర్గి మండలం, అడిగొప్పల గ్రామంలో టిడిపి నాయకులు ఆరికట్ల వెంకట్రామయ్య గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా.., వారి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని, నివాళులర్పించిన అనంతరం కుటుంబాన్ని పరామర్శించడం జరిగినది #MacherlaMLA #JulakantiBrahmanandaReddy

దుర్గి మండలం, అడిగొప్పల గ్రామంలో టిడిపి నాయకులు ఆరికట్ల వెంకట్రామయ్య గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా.., వారి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని, నివాళులర్పించిన అనంతరం కుటుంబాన్ని పరామర్శించడం జరిగినది
#MacherlaMLA #JulakantiBrahmanandaReddy
Julakanti Brahmananda Reddy-JBR (@iam_julakanti) 's Twitter Profile Photo

అజ్ఞానం అనే చీకటిని తొలగించి, జ్ఞానం అనే వెలుగును ప్రసాదించే పవిత్ర పర్వదినం ఈ మహాశివరాత్రి....ఆ భోళా శంకరుడు మీ జీవితంలో సుఖశాంతులను నింపాలని మనసారా ఆశిస్తూ... మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు! #HappyMahaShivratri #MacherlaMLAJulakanti #JBRForMacherla

అజ్ఞానం అనే చీకటిని తొలగించి, జ్ఞానం అనే వెలుగును ప్రసాదించే పవిత్ర పర్వదినం ఈ మహాశివరాత్రి....ఆ భోళా శంకరుడు మీ జీవితంలో సుఖశాంతులను నింపాలని మనసారా ఆశిస్తూ...
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు! 
#HappyMahaShivratri 
 #MacherlaMLAJulakanti #JBRForMacherla
Julakanti Brahmananda Reddy-JBR (@iam_julakanti) 's Twitter Profile Photo

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రెంటచింతల మండలం, సత్రశాలలో కొలువుదీరిన శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారిని నా ధర్మపత్ని శోభారాణి గారి సమేతంగా దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది..! #HappyMahaShivratri #MacherlaMLAJulakanti

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రెంటచింతల మండలం, సత్రశాలలో కొలువుదీరిన శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారిని నా ధర్మపత్ని శోభారాణి గారి సమేతంగా దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది..!

#HappyMahaShivratri #MacherlaMLAJulakanti
Julakanti Brahmananda Reddy-JBR (@iam_julakanti) 's Twitter Profile Photo

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వెల్దుర్తి మండలం, ఉప్పలపాడు గ్రామంలో కొలువుదీరిన శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ బుగ్గ మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాచర్ల గౌరవ శాసన సభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి సతీమణి శోభారాణి జూలకంటి గారు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వెల్దుర్తి మండలం, ఉప్పలపాడు గ్రామంలో కొలువుదీరిన శ్రీ గంగా భ్రమరాంబ  సమేత శ్రీ బుగ్గ మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాచర్ల గౌరవ శాసన సభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి సతీమణి శోభారాణి జూలకంటి గారు
Julakanti Brahmananda Reddy-JBR (@iam_julakanti) 's Twitter Profile Photo

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కారంపూడి మండలం, చింతపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ దొడ్డ మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి, తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగినది

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కారంపూడి మండలం, చింతపల్లి గ్రామంలో  కొలువుదీరిన శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ దొడ్డ మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి, తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగినది
Julakanti Brahmananda Reddy-JBR (@iam_julakanti) 's Twitter Profile Photo

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రెంటచింతల మండలం, సత్రశాలలో కొలువుదీరిన శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది..! #HappyMahaShivratri #MacherlaMLAJulakanti #JBRForMacherla

Julakanti Brahmananda Reddy-JBR (@iam_julakanti) 's Twitter Profile Photo

మైనార్టీలకు నిండు భరోసా ఇచ్చిన కూటమి ప్రభుత్వం. మైనార్టీల అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం 2025-26లో మైనార్టీ సంక్షేమానికి రూ.3,766 కోట్లు ఖర్చు చేసింది. తాజాగా 2026-27 బడ్జెట్లో రూ.6,090 కోట్లు కేటాయించింది. వక్ఫ్ బోర్డును పునరుద్ధరించింది. ఇమామ్ లకు

Julakanti Brahmananda Reddy-JBR (@iam_julakanti) 's Twitter Profile Photo

ఎస్సీల అభ్యున్నతికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, ఆటో డ్రైవర్ల సేవలో వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఎస్సీల ఇళ్ల నిర్మాణానికి అదనంగా రూ.50,000 ఇస్తోంది. తాజా బడ్జెట్లో సాంఘిక సంక్షేమానికి రూ.20,644 కోట్లు కేటాయించింది. సాంఘిక

Julakanti Brahmananda Reddy-JBR (@iam_julakanti) 's Twitter Profile Photo

గిరిజన అభివృద్ధికి, సంక్షేమానికి అంకితభావంతో కృషిచేస్తోంది కూటమి ప్రభుత్వం. 2026-27 రాష్ట్ర బడ్జెట్లో ఎస్టీ సంక్షేమానికి రూ.9,190 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.  ఎస్టీల ఇళ్ల నిర్మాణానికి వారి పై ఆర్థిక భారం పడకుండా అదనంగా రూ. 75,000లు ఇస్తుండటం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.

Julakanti Brahmananda Reddy-JBR (@iam_julakanti) 's Twitter Profile Photo

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అమరావతిలో కొలువుదీరిన శ్రీ అమరేశ్వరుని దివ్య రథోత్సవంలో ఏపీ శాసన సభ సభాపతి గౌరవ శ్రీ K Raghu Rama Krishna Raju (RRR) గారు, స్థానిక శాసన సభ్యులు Bhashyam Praveen గారు మరియు పలువురు సహచర శాసనసభ్యులతో కలిసి పాల్గొని, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అమరావతిలో కొలువుదీరిన శ్రీ అమరేశ్వరుని దివ్య రథోత్సవంలో ఏపీ శాసన సభ సభాపతి గౌరవ శ్రీ <a href="/KRaghuRaju/">K Raghu Rama Krishna Raju (RRR)</a> గారు, స్థానిక శాసన సభ్యులు <a href="/BhashyamPraveen/">Bhashyam Praveen</a>   గారు మరియు పలువురు సహచర శాసనసభ్యులతో కలిసి పాల్గొని,  స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,