Dr. K. Srinivasa Varma
@DrKSVarma
Technocrat,
Concrete technologist,
Quality expert,
Journalist
https://t.co/EzPRQ8sedT
YouTube: https://t.co/7uKe7OVK79
ID:2822346090
http://www.polavaramproject.in 20-09-2014 17:12:52
12,9K Tweets
14,1K Followers
6 Following
Follow People
2019 అయినా, 2024 అయినా ప్రజల నమ్మకం
YS Jagan Mohan Reddy . వారి నమ్మకాన్ని వమ్ము చేయనివాడు శ్రీ YS Jagan Mohan Reddy 👏
“ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్” విషయంలో చంద్రబాబు తదితర నిశానీ వాళ్లకు గడ్డి పెట్టిన
నీతి ఆయోగ్. శ్రీ YS Jagan Mohan Reddy ప్రభుత్వంపై నీచమైన అవాస్తవ ప్రచారాన్ని ఏకంగా “Interactive Voice Response System (IVRS)” ద్వారా పెద్ద ఎత్తున చేపట్టిన చంద్రబాబు అరాచక ముఠా నోరు మూయించిన నీతిఆయోగ్ 🤔
దేశవ్యాప్తంగా ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని అమలు చేయాలన్నది ఎన్డీయే ప్రభుత్వ ఆలోచన. దాన్ని ఏపీలో మొదలు పెట్టనేలేదు. ఇక అలాంటి ఎన్డీయేతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు టీడీపీ JanaSena Party అటు BJPని ప్రశ్నించే దమ్ములేక సీఎం శ్రీ YS Jagan Mohan Reddy ప్రభుత్వం మీద విషప్రచారం చేస్తున్నాయి.
“ దేశంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చిందే BJP. అదే బీజేపీతో ఇప్పుడు Telugu Desam Party, JanaSena Party పొత్తు పెట్టుకున్నది. ఈ చట్టాన్ని మేము ఏపీలో అమలు చేయడం లేదని ఇప్పటికే చాలాసార్లు చెప్పాం.
ఈ చట్టంపై బీజేపీని ప్రశ్నించే దమ్ముందా N Chandrababu Naidu ?”
విషప్రచారమది.చంద్రబాబులాంటి పనికిమాలిన నాయకులు ఇంకా నిశానిగాళ్లు ప్రజలకు మంచి జరగకుండా అడ్డుకునే కుట్ర. ఎందుకంటే ఈ “ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి” సంబంధించిన రూల్స్ ఇంకా జారీ కాలేదు. శ్రీ YS Jagan Mohan Reddy ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలతో ఈ చట్టాన్ని తీసుకొస్తోంది.
ఈ చట్టం అమలు తర్వాత ఎవడో నా
“ మీజగన్ పాలన మరో 10 ఏళ్లు ఇలానే కొనసాగితే ఒకటో తరగతి చదువుతున్న మీ బిడ్డ ఐబీ చదువులు చదివి 2035 నాటికి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసి.. ఐబీ సర్టిఫికెట్ తీసుకుని ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. ఇవన్నీ గుర్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో మన YSR Congress Party అభ్యర్థులను