Aithabathula Ananda Rao (@aar_here) 's Twitter Profile
Aithabathula Ananda Rao

@aar_here

MLA Amalapuram Constituency, DR. B. AMEDKAR KONASEEMA DISTRICT.

ID: 3186121848

calendar_today05-05-2015 12:26:46

2,2K Tweet

483 Takipçi

14 Takip Edilen

Aithabathula Ananda Rao (@aar_here) 's Twitter Profile Photo

ఎస్సీల అభ్యున్నతికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, ఆటో డ్రైవర్ల సేవలో వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఎస్సీల ఇళ్ల నిర్మాణానికి అదనంగా రూ.50,000 ఇస్తోంది. తాజా బడ్జెట్లో సాంఘిక సంక్షేమానికి రూ.20,644 కోట్లు కేటాయించింది. సాంఘిక

Aithabathula Ananda Rao (@aar_here) 's Twitter Profile Photo

గిరిజన అభివృద్ధికి, సంక్షేమానికి అంకితభావంతో కృషిచేస్తోంది కూటమి ప్రభుత్వం. 2026-27 రాష్ట్ర బడ్జెట్లో ఎస్టీ సంక్షేమానికి రూ.9,190 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.  ఎస్టీల ఇళ్ల నిర్మాణానికి వారి పై ఆర్థిక భారం పడకుండా అదనంగా రూ. 75,000లు ఇస్తుండటం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.

Aithabathula Ananda Rao (@aar_here) 's Twitter Profile Photo

*అమరావతి* ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించే ప్రక్రియ ప్రారంభమైంది. అమరావతిలో మొత్తం ₹57,868 కోట్ల విలువైన 97 అభివృద్ధి పనులకు పరిపాలనా ఆమోదం మంజూరు చేయబడింది. అంతేకాదు అమరావతిలో ప్రత్యేక క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రంతో “అమరావతి క్వాంటమ్ వ్యాలీ”

Aithabathula Ananda Rao (@aar_here) 's Twitter Profile Photo

*విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ - రూ.28 వేల కోట్లు బడ్జెట్ .* స్వర్ణాంధ్ర విజన్ 2047 అమలుకు కూటమి ప్రభుత్వం ప్రాంతీయ సమగ్రాభివృద్ధి విధానాన్ని అవలంభిస్తోంది.  విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాలను రాష్ట్రానికి కీలక గ్రోత్ ఇంజన్లుగా గుర్తించింది. విశాఖ ఎకనామిక్ రీజియన్ లో మెట్రో రైల్ తో

Aithabathula Ananda Rao (@aar_here) 's Twitter Profile Photo

*బీసీ సంక్షేమానికి రూ.51,021 కోట్లు బడ్జెట్* బీసీలకు వెన్నుదన్నుగా నిలిచిన కూటమి ప్రభుత్వం... 2026-27 బడ్జెట్లో బీసీ సంక్షేమానికి రూ.51,021 కోట్లు కేటాయించింది. చేనేతలకు, నాయీ బ్రాహ్మణ సెలూన్ లకు ఉచిత విద్యుత్తును ఇస్తోంది. మద్యం షాపుల్లో కల్లుగీత కార్మికులకు... మైనింగ్ లో

Aithabathula Ananda Rao (@aar_here) 's Twitter Profile Photo

కోట్లాది భారతీయులకు స్పూర్తి.... మరాఠా యోధుడు, భరతమాత ముద్దుబిడ్డ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆ వీరుడికి ఇవే నా మనస్సుమాంజలి #ShivajiMaharajJayanti #chatrapatishivaji #HinduHridaySamrat #IndianPride #AndhraPradesh

కోట్లాది భారతీయులకు స్పూర్తి.... మరాఠా యోధుడు, భరతమాత ముద్దుబిడ్డ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆ వీరుడికి ఇవే నా  మనస్సుమాంజలి

#ShivajiMaharajJayanti #chatrapatishivaji #HinduHridaySamrat #IndianPride #AndhraPradesh
Aithabathula Ananda Rao (@aar_here) 's Twitter Profile Photo

జగన్ కు ఇంతకన్నా అవమానం ఏముంటుంది? హెరిటేజ్ పై జగన్ వర్గం చేసిందంతా ఫేక్ ప్రచారం అని ఢిల్లీ హైకోర్టు చెప్పాక కూడా... సిగ్గు లేకుండా తన పాపాన్ని ఇంకా సమర్ధించుకోవడం జగన్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. #FekuJaganCaughtAgain #FightFakeWithTruth #PsychoFekuJagan #AndhraPradesh

జగన్ కు ఇంతకన్నా అవమానం ఏముంటుంది? హెరిటేజ్ పై జగన్ వర్గం చేసిందంతా ఫేక్ ప్రచారం అని ఢిల్లీ హైకోర్టు చెప్పాక కూడా... సిగ్గు లేకుండా తన పాపాన్ని ఇంకా సమర్ధించుకోవడం జగన్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం.
#FekuJaganCaughtAgain
#FightFakeWithTruth
#PsychoFekuJagan
#AndhraPradesh
Aithabathula Ananda Rao (@aar_here) 's Twitter Profile Photo

"విద్యుత్ సంస్కరణల పితామహుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారు!" నేడు శాసనసభలో విద్యుత్ రంగంపై జరిగిన చర్చలో అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు గారు మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకైన విద్యుత్ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు గారిదేనని కొనియాడారు. #APAssembly

Aithabathula Ananda Rao (@aar_here) 's Twitter Profile Photo

అమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలకు శనివారం భక్తిశ్రద్ధలతో అంకురార్పణ జరిగింది. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పందిరి రాట ముహూర్త కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఆ వేంకటేశ్వరుని కృపాకటాక్షాలతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో

అమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలకు శనివారం భక్తిశ్రద్ధలతో అంకురార్పణ జరిగింది. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పందిరి రాట ముహూర్త కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది.
ఆ వేంకటేశ్వరుని కృపాకటాక్షాలతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో
Aithabathula Ananda Rao (@aar_here) 's Twitter Profile Photo

పి. గన్నవరంలో సరికొత్త వసతులతో అందుబాటులోకి వచ్చిన ఎస్.ఎస్.ఎస్. (SSS) మినీ కన్వెన్షన్ హాల్ ను శనివారం ప్రారంభించడం జరిగింది. స్థానిక ప్రజలకు శుభకార్యాల నిర్వహణలో ఈ హాల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. #NewInauguration #PGannavaram #MLAAnandarao #Growth #andhrapradesh

పి. గన్నవరంలో సరికొత్త వసతులతో అందుబాటులోకి వచ్చిన ఎస్.ఎస్.ఎస్. (SSS) మినీ కన్వెన్షన్ హాల్ ను శనివారం ప్రారంభించడం జరిగింది. 
స్థానిక ప్రజలకు శుభకార్యాల నిర్వహణలో ఈ హాల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
#NewInauguration #PGannavaram #MLAAnandarao #Growth
#andhrapradesh
Aithabathula Ananda Rao (@aar_here) 's Twitter Profile Photo

"తేనెలొలుకు తెలుగు మాట.. మన సంస్కృతికి అది మూలపాట." మన ఉనికిని, మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేది మన మాతృభాష. అమ్మ ఒడిలో నేర్చుకున్న తెలుగు భాష మనకు కేవలం ఒక భాష మాత్రమే కాదు, అది మన ఆత్మగౌరవం. మన మాతృభాషను గౌరవిద్దాం.. భావితరాలకు తెలుగు తీపిని అందిద్దాం. తెలుగు

"తేనెలొలుకు తెలుగు మాట.. మన సంస్కృతికి అది మూలపాట."

మన ఉనికిని, మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేది మన మాతృభాష. అమ్మ ఒడిలో నేర్చుకున్న తెలుగు భాష మనకు కేవలం ఒక భాష మాత్రమే కాదు, అది మన ఆత్మగౌరవం. మన మాతృభాషను గౌరవిద్దాం.. భావితరాలకు తెలుగు తీపిని అందిద్దాం.

తెలుగు
Aithabathula Ananda Rao (@aar_here) 's Twitter Profile Photo

అల్లవరం సత్య కస్తూరి కన్వెన్షన్ లో జరిగిన ప్రముఖ జర్నలిస్టు బోళ్ల సతీష్ కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించటం జరిగింది #wedding #weddingceremony #WeddingCelebrations #Jernalist

అల్లవరం సత్య కస్తూరి కన్వెన్షన్ లో జరిగిన ప్రముఖ జర్నలిస్టు బోళ్ల సతీష్ కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించటం జరిగింది 

#wedding #weddingceremony #WeddingCelebrations #Jernalist
Aithabathula Ananda Rao (@aar_here) 's Twitter Profile Photo

పరిశుభ్రతే ప్రగతికి బాట శనివారం అల్లవరం మండలంలో నిర్వహించిన 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామాజిక బాధ్యత. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారి ఆదేశాల మేరకు రాష్ట్రాన్ని చెత్త రహితంగా, స్వర్ణాంధ్రగా మార్చే ప్రక్రియలో

పరిశుభ్రతే ప్రగతికి బాట
శనివారం అల్లవరం మండలంలో నిర్వహించిన 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామాజిక బాధ్యత.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ <a href="/ncbn/">N Chandrababu Naidu</a> గారి ఆదేశాల మేరకు రాష్ట్రాన్ని చెత్త రహితంగా, స్వర్ణాంధ్రగా మార్చే ప్రక్రియలో
Aithabathula Ananda Rao (@aar_here) 's Twitter Profile Photo

బోడసకుర్రు బి ఆర్ కే ఫంక్షన్ హాల్లో జరిగిన మాజీ ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు గారి కుమార్తె నిశ్చయ తాంబూలాల కార్యక్రమానికి హాజరవటం జరిగింది #engagement #wedding #weddingceremony #WeddingCelebrations

బోడసకుర్రు బి ఆర్ కే ఫంక్షన్ హాల్లో జరిగిన మాజీ ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు గారి కుమార్తె నిశ్చయ తాంబూలాల కార్యక్రమానికి హాజరవటం జరిగింది 

#engagement
#wedding #weddingceremony #WeddingCelebrations
Aithabathula Ananda Rao (@aar_here) 's Twitter Profile Photo

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారి నాయకత్వంలో రాష్ట్రంలో విద్యుత్ ధరలు తగ్గనుండటం శుభపరిణామం. ఇదే తరుణంలో గ్రామీణ విద్యుత్ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది లైన్ మెన్ల కొరతను తీర్చి, క్షేత్రస్థాయిలో సేవలు మెరుగుపరచాలి.2014 తరహాలో 'విద్యుత్ వారోత్సవాలు' నిర్వహించి సమస్యలను

Aithabathula Ananda Rao (@aar_here) 's Twitter Profile Photo

అమలాపురం అభివృద్ధికి మరో ముందడుగు శనివారం జిల్లా కలెక్టరేట్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ MT కృష్ణబాబు గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని, రావులపాలెం - అమలాపురం నూతన హైవే రోడ్డు నిర్మాణంపై ఎంపీ శ్రీ గంటి హరీష్ బాలయోగి గారు మరియు ఇతర సహచర ఎమ్మెల్యేలు దాట్ల బుచ్చిబాబు గారు,

అమలాపురం అభివృద్ధికి మరో ముందడుగు

శనివారం జిల్లా కలెక్టరేట్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ MT కృష్ణబాబు గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని, రావులపాలెం - అమలాపురం నూతన హైవే రోడ్డు నిర్మాణంపై ఎంపీ శ్రీ గంటి హరీష్ బాలయోగి గారు మరియు ఇతర సహచర ఎమ్మెల్యేలు దాట్ల బుచ్చిబాబు గారు,
Aithabathula Ananda Rao (@aar_here) 's Twitter Profile Photo

కౌన్సిల్ లో వైకాపా ఎమ్మెల్సీల మహాపరాధం హిందువులు కలియుగ దైవం గా భావించే వెంకటేశ్వర స్వామి ఫొటోలు చెప్పులు, బూట్లు వేసుకొని మండలిలో ప్రదర్శించి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వైకాపా మండలి సభ్యులు.* #FekuJaganCaughtAgain #FightFakeWithTruth #PsychoFekuJagan #andhrapradesh

Aithabathula Ananda Rao (@aar_here) 's Twitter Profile Photo

భారతీయ సనాతనధర్మం పాటించే వారిని టార్గెట్ చేయటమే, ఈ కల్తీ ముఠా అజెండా. అందుకే పవిత్రమైన తిరుమల లడ్డూని కల్తీ చేసారు. ఇలాంటి వారిని మనుషులు క్షమించినా, ఆ వెంకన్న మాత్రం క్షమించడు. - దేవికా నంద మాతాజీ.. #TirumalaLaddooKalteeNijam #JaganMahaPapamNijam #ShameOnYouJagan