Prudvi Kumar Reddy (@prudvikumar_7) 's Twitter Profile
Prudvi Kumar Reddy

@prudvikumar_7

YSRCP Intellectuals Forum President Indukur Pet Mandal

ID: 585228041

linkhttps://www.ysrcongress.com/ calendar_today20-05-2012 00:47:40

26,26K Tweet

1,1K Followers

722 Following

Rahul (@2024ycp) 's Twitter Profile Photo

నరసింహకొండపై అపచారం దేవుని సన్నిధిలో అసభ్యకర వీడియోల చిత్రీకరణ సోషల్ మీడియాలో హల్చల్ కొండపై తరచూ నిఘా వైఫల్యంపై భక్తజనాగ్రహం

నరసింహకొండపై అపచారం 

దేవుని సన్నిధిలో అసభ్యకర వీడియోల చిత్రీకరణ 

సోషల్ మీడియాలో హల్చల్

కొండపై తరచూ నిఘా వైఫల్యంపై భక్తజనాగ్రహం
Jagananna Connects (@jaganannacncts) 's Twitter Profile Photo

పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం, ఈపూరు గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ. పల్నాడు జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC మెంబర్, వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు గారి పిలుపు మెడికల్ కాలేజీ

పల్నాడు జిల్లా
వినుకొండ నియోజకవర్గం

ఈపూరు మండలం, ఈపూరు గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ.

పల్నాడు జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC మెంబర్, వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు గారి పిలుపు మెడికల్ కాలేజీ
YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

శింగనమల నియోజకవర్గంలో మట్టి మాఫియా పెచ్చు మీరింది. నాడు వైయస్ జగన్ హయాంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలోని ఇళ్లను సైతం పెకలించుకుపోతున్న రీతిన మట్టిని తవ్వేస్తున్నారు. రోజు వందలాది ట్రక్కుల్లో మట్టిని తరలించి లక్షలు దండుకుంటూ అందులో కొంత భాగాన్ని టీడీపీ ముఖ్య ప్రతినిధి తల్లి ఖాతాలో

శింగనమల నియోజకవర్గంలో మట్టి మాఫియా పెచ్చు మీరింది. నాడు వైయస్ జగన్ హయాంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలోని ఇళ్లను సైతం పెకలించుకుపోతున్న రీతిన మట్టిని తవ్వేస్తున్నారు. రోజు వందలాది ట్రక్కుల్లో మట్టిని తరలించి లక్షలు దండుకుంటూ అందులో కొంత భాగాన్ని టీడీపీ ముఖ్య ప్రతినిధి తల్లి ఖాతాలో
Jagananna Connects (@jaganannacncts) 's Twitter Profile Photo

కృష్ణాజిల్లా, పామర్రు నియోజకవర్గం, పమిడిముక్కల మండలంలోని పలు గ్రామాలలో మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన పామర్రు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.

కృష్ణాజిల్లా, పామర్రు నియోజకవర్గం, పమిడిముక్కల మండలంలోని పలు గ్రామాలలో మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన పామర్రు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ గారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  నాయకులు, కార్యకర్తలు.
S S (@ysj_777) 's Twitter Profile Photo

ఇలాంటి టైమ్ లో కూడా ఆమెని ట్రోల్ చేస్తున్నారు అసలు ఈ లంజాకొడుకులు మనుషులేనా.. ఏం లుచ్చా పార్టీ రా మీది JanaSena Party Real Ricebag 👇🏻 Pawan Kalyan

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

పర్చూరు లో పర్యటించిన గాదె మధుసూదన్ రెడ్డి గారు ఈరోజు పర్చూరు మండల కేంద్రం లో నియోజకవర్గ ఇంచార్జ్ గాదె మధుసూదన్ రెడ్డి గారు పర్యటించారు. మోంథా తుఫాను ప్రభావం వల్ల కలిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. నీట మునిగిన ఇళ్లను పరిశీలించారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న రోడ్లు, నీటి

పర్చూరు లో పర్యటించిన గాదె మధుసూదన్ రెడ్డి గారు

ఈరోజు పర్చూరు మండల కేంద్రం లో నియోజకవర్గ ఇంచార్జ్ గాదె మధుసూదన్ రెడ్డి గారు పర్యటించారు.
మోంథా తుఫాను ప్రభావం వల్ల కలిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. నీట మునిగిన ఇళ్లను పరిశీలించారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న రోడ్లు, నీటి
BN Reddy (@bharathreddyysj) 's Twitter Profile Photo

#YSRCPForFarmers తెలుగుదేశం ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా రైతులను నట్టేట ముంచింది. దీంతో తుఫాన్లు, వరదలకు పంట నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారం అందడం లేదు. వైయస్ జగన్ హయాంలో 54.55 లక్షల మంది రైతులకు పంటల బీమా వర్తించగా నేడు బాబు పాలనలో రుణాలు తీసుకున్న 19 లక్షల

#YSRCPForFarmers

తెలుగుదేశం ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా రైతులను నట్టేట ముంచింది. దీంతో తుఫాన్లు, వరదలకు పంట నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారం అందడం లేదు. వైయస్ జగన్ హయాంలో 54.55 లక్షల మంది రైతులకు పంటల బీమా వర్తించగా నేడు బాబు పాలనలో రుణాలు తీసుకున్న 19 లక్షల
Praveen Reddy (@mpraveenreddy13) 's Twitter Profile Photo

బస్ ప్రమాదం మీద ప్రశ్నించిన మొత్తం 27 మంది YCP వారియర్స్ మీద కర్నూల్ ల్లో కేస్ నమోదు ఈ సారి మనం సేఫ్ అనమాట అయినా బస్ ప్రమాదం జరిగితే దానికి కారకుల మీద కేస్ నమోదు చేయాలి గానీ ప్రమాదం జరిగింది అని చెప్పిన వాళ్ళ మీద కేస్ లా? స్వయంగా బైక్ వెనకాల కూర్చున్న ఎర్రి స్వామి చెప్తున్నాడు

బస్ ప్రమాదం మీద ప్రశ్నించిన మొత్తం 27 మంది YCP వారియర్స్ మీద కర్నూల్ ల్లో కేస్ నమోదు ఈ సారి మనం సేఫ్ అనమాట 

అయినా బస్ ప్రమాదం జరిగితే దానికి కారకుల మీద కేస్ నమోదు చేయాలి గానీ ప్రమాదం జరిగింది అని చెప్పిన వాళ్ళ మీద కేస్ లా?

స్వయంగా బైక్ వెనకాల కూర్చున్న ఎర్రి స్వామి చెప్తున్నాడు
YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

#YSRCPForFarmers తుఫాను రూపంలో రైతులకు ఎదురైన విపత్తు కన్నా చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగా సంభవిస్తున్న నష్టమే ఎక్కువగా ఉంది. రైతుల పేరిట పంటల బీమా చెల్లించకుండా వారిని ప్రకృతికి వదిలేసి వారి పంటలను తుఫాను పాల్జేశారు. దీంతో పంటలు నష్టపోయిన వారికి బీమా పరిహారం అందడం లేదు. ఇది

#YSRCPForFarmers

తుఫాను రూపంలో రైతులకు ఎదురైన విపత్తు కన్నా చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగా సంభవిస్తున్న నష్టమే ఎక్కువగా ఉంది. రైతుల పేరిట పంటల బీమా చెల్లించకుండా వారిని ప్రకృతికి వదిలేసి వారి పంటలను తుఫాను పాల్జేశారు. దీంతో పంటలు నష్టపోయిన వారికి బీమా పరిహారం అందడం లేదు. ఇది
Jagananna Connects (@jaganannacncts) 's Twitter Profile Photo

నెల్లిమర్ల JanaSena Party ఎమ్మెల్యే లోకం మాధవికి చేదు అనుభవం. పూసపాటిరేగ మండలం, కోనాడలో.. తుఫాన్ సాయం అందించడంలో వివక్ష చూపుతున్నారని నిలదీసిన మత్స్యకార మహిళలు. కొందరికి 25 కేజీ లు, మరి కొందరికి 50 కేజీల బియ్యం పంపిణీ చేయడానికి సిద్ధపడ్డ ఎమ్మెల్యే. అందిరికి ఒకేలా ఇవ్వాలని

Prudvi Kumar Reddy (@prudvikumar_7) 's Twitter Profile Photo

తిరుపతి జిల్లా గూడూరు ఏరియా ఆసుపత్రి లో 8 ఏళ్ల బాలిక పై అత్యాచారయత్నం. పసి పిల్లలకి మహిళలకి రక్షణ లేకుండా పోతుంది ఈ కూటమి పాలనలో. అసలు లా అండ్ ఆర్డర్ ఉందా రాష్ట్రం లో N Chandrababu Naidu Lokesh Nara

తిరుపతి జిల్లా గూడూరు ఏరియా ఆసుపత్రి లో 8 ఏళ్ల బాలిక పై అత్యాచారయత్నం.
పసి పిల్లలకి మహిళలకి రక్షణ లేకుండా పోతుంది ఈ కూటమి పాలనలో.
అసలు లా అండ్ ఆర్డర్ ఉందా రాష్ట్రం లో <a href="/ncbn/">N Chandrababu Naidu</a> <a href="/naralokesh/">Lokesh Nara</a>
YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

తూర్పు గోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో ‘మొంథా’ తుఫాను ప్రభావంతో వరిచేన్లు నేలమట్టం అయ్యాయి. రైతులు భారీ నష్టాన్ని చవిచూశారు మరియు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఉచిత పంట భీమాతో రైతులకు భరోసా ఉండేదని, నేడు కూటమి

తూర్పు గోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గం

అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో ‘మొంథా’ తుఫాను ప్రభావంతో వరిచేన్లు నేలమట్టం అయ్యాయి. రైతులు భారీ నష్టాన్ని చవిచూశారు మరియు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఉచిత పంట భీమాతో రైతులకు భరోసా ఉండేదని, నేడు కూటమి
YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కూటమి ప్రభుత్వ నిర్ణయం అయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా ఈరోజు గరుగుబిల్లి మండలం పెద్దూరు గ్రామంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కూటమి ప్రభుత్వ నిర్ణయం అయిన  ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా ఈరోజు  గరుగుబిల్లి మండలం పెద్దూరు గ్రామంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ
BN Reddy (@bharathreddyysj) 's Twitter Profile Photo

ఎందుకు అక్కడ గట్టి చట్నీ ఇడ్లీ పెడతారని గా !! Kinjarapu Atchannaidu ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఎగొట్టి రైతు నోట్లో మట్టి కొట్టి ఎందుకు అని అడిగితే అక్కడికి రా ఇక్కడకి రా అని సొల్లు పురాణం చెప్పడం తప్ప ప్రజలకు ఇచ్చేది శూన్యం!!

వలస పిట్ట 🐧 (@daaritappivacha) 's Twitter Profile Photo

Hamari Chooriyan Chhore se kam he ke!!This is the greatest day in the history of Indian women's cricket. Chak De!!! 🏆 #CWC25 #Jemmiah #indianwomen

Hamari Chooriyan Chhore se kam he ke!!This is the greatest day in the history of Indian women's cricket. Chak De!!! 🏆
#CWC25 #Jemmiah #indianwomen
Sukkumarkk (@strictlyasking) 's Twitter Profile Photo

Nee bondha ra ... Exam baaga raaste, Devudi daya valla Question paper easy ga undhi, exam baaga raasa ani cheppukora yenti .... She did the same... She was having a lot of stress from the past few days ani Cheppindhi kadha ra L***.. Aa stress lo baaga aadinanduku devudiki

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

ఈరోజు కారంచేడు మండలం, కుంకులమర్రు సమీపంలో నీట మునిగిన పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించిన పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి గాదె మధుసూదన్ రెడ్డి గారు. కౌలు రైతులతో ముఖాముఖీ మాట్లాడి కౌలు,పెట్టుబడి,వాటిల్లిన నష్టం వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు

ఈరోజు కారంచేడు మండలం, కుంకులమర్రు సమీపంలో నీట మునిగిన పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించిన పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి గాదె మధుసూదన్ రెడ్డి గారు.

కౌలు రైతులతో ముఖాముఖీ మాట్లాడి కౌలు,పెట్టుబడి,వాటిల్లిన నష్టం వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు