
పదకొండు సీట్లోడి తాలూకా.
@meebidda
She/Her
ID: 1249010417575153667
11-04-2020 16:24:34
69,69K Tweet
9,9K Followers
556 Following



వికసిత్ భారత్ సాకారామవడానికి , ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది మరియు ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ కూడా అభివృద్ధి చెందడం ముఖ్యం. చంద్రబాబు నాయుడుగారి నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉంది. N Chandrababu Naidu



Pawan Kalyan Mrgs gurinchi matlade Ambati Rambabu garu thana kuthuri 2 pelli ki US velli chill avthunadu Kuthuru enni Mrgs chesukuna no problem 😊

మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేలా ప్రణాళిక • వేట సామర్థ్యం పెంపొందించడం, అదనపు ఆదాయ సముపార్జనపై దృష్టి • 100 రోజుల ప్రణాళిక అమలుపై ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan సమీక్షా సమావేశం • సీఎంఎఫ్ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్తలు, రాష్ట్ర అధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్,


రాజకీయ వ్యవస్థలో నవతరం యువతను భాగస్వామ్యం చేసేందుకు, సమాజంలో మార్పు కాంక్షించే ప్రతీ ఒక్కరికీ వారి వంతు సేవలు మాతృభూమికి అందించే అవకాశం కల్పించేందుకు "సేనతో సేనాని - మన నేల కోసం కలిసి నడుద్దాం" అంటూ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని JanaSena Party నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ద్వారా


"సేనతో సేనాని - మన నేల కోసం కలసి నడుద్దాం" అంటూ మన అధినేత శ్రీ Pawan Kalyan గారు అందించిన పిలుపు మేరకు ఈ QR కోడ్ లేదా లింక్ ద్వారా ఆసక్తి కలిగిన ప్రతీ యువతీ, యువకుడు నమోదు చేసుకోవచ్చు. • ఈ కార్యక్రమానికి ఆసక్తి చూపించిన వారితో ఆంధ్రప్రదేశ్, మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రెండు

మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేలా ప్రణాళిక 100 రోజుల ప్రణాళిక అమలుపై ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారి సమీక్షా సమావేశం

మడ్డువలస కుడి కాలువను పరిశీలించిన ఎమ్మెల్సీ శ్రీ Naga Babu Konidela గారు శ్రీకాకుళంలోని మడ్డువలస కుడి కాలువను శాసన మండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారు శుక్రవారం పరిశీలించారు. మడ్డువలస కుడి కాలువకు అడ్డంగా బండరాళ్లు, మట్టి దిబ్బలు అడ్డుపడడం కారణంగా కాలువ కింద ఉన్నటువంటి పొందూరు,





రెండు దశాబ్దాలుగా ఎంతో మంది ఎన్నో మాటలు చెప్పారు పోరాటం చేస్తే ఉగ్రవాదులులాగ చూసారు న్యాయం చేసింది ఒకేఒక్కడు Pawan Kalyan - కాకినాడ సెజ్ రైతులు
