APSRTC(@apsrtc) 's Twitter Profileg
APSRTC

@apsrtc

APSRTC's Official Twitter Account

ID:58131308

linkhttp://www.apsrtconline.in calendar_today19-07-2009 05:25:15

4,7K Tweets

13,5K Followers

0 Following

APSRTC(@apsrtc) 's Twitter Profile Photo

పౌర్ణమి సందర్భంగా ఈ నెల 22వ తేదీన మదనపల్లి నుండి అరుణాచలం గిరి ప్రదక్షిణ కొరకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగింది.

పౌర్ణమి సందర్భంగా ఈ నెల 22వ తేదీన మదనపల్లి నుండి అరుణాచలం గిరి ప్రదక్షిణ కొరకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగింది.
account_circle
APSRTC(@apsrtc) 's Twitter Profile Photo

APSRTC మాచర్ల డిపో నుండి ప్రతిరోజూ మాచర్ల - తిరుపతి మధ్య సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో కలవు.

బుకింగ్ కొరకు
apsrtconline.in

APSRTC మాచర్ల డిపో నుండి ప్రతిరోజూ మాచర్ల - తిరుపతి మధ్య సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో కలవు. బుకింగ్ కొరకు apsrtconline.in
account_circle
APSRTC(@apsrtc) 's Twitter Profile Photo

ఈ నెల 22వ తేదీన వెంకటగిరి నుండి అరుణాచలం గిరి ప్రదక్షిణ కొరకు వెళ్ళే భక్తుల సౌకర్యార్థం వెంకటగిరి నుండి తిరువణ్ణామలై వరకు నేరుగా ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణీకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

ఈ నెల 22వ తేదీన వెంకటగిరి నుండి అరుణాచలం గిరి ప్రదక్షిణ కొరకు వెళ్ళే భక్తుల సౌకర్యార్థం వెంకటగిరి నుండి తిరువణ్ణామలై వరకు నేరుగా ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణీకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
account_circle
APSRTC(@apsrtc) 's Twitter Profile Photo

రాపూరు మండలంలోని పెంచలకోన బ్రహ్మోత్సవాలకు 120 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది.

రాపూరు మండలంలోని పెంచలకోన బ్రహ్మోత్సవాలకు 120 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది.
account_circle
APSRTC(@apsrtc) 's Twitter Profile Photo

మచిలీపట్నం డిపో నుండి అయోధ్య - వారణాసి యాత్ర ప్రత్యేక బస్సు సర్వీసు ప్రారంభించడం జరిగింది. ఈ యాత్ర నందు దాదాపు 10 రోజులు పాటు వివిధ ఆలయాల దర్శనం అనంతరం తిరిగి మచిలీపట్నం చేరుకుంటుంది.

మచిలీపట్నం డిపో నుండి అయోధ్య - వారణాసి యాత్ర ప్రత్యేక బస్సు సర్వీసు ప్రారంభించడం జరిగింది. ఈ యాత్ర నందు దాదాపు 10 రోజులు పాటు వివిధ ఆలయాల దర్శనం అనంతరం తిరిగి మచిలీపట్నం చేరుకుంటుంది.
account_circle
APSRTC(@apsrtc) 's Twitter Profile Photo

ఈ నెల 22వ తేదీన రాయదుర్గం నుండి అరుణాచలం గిరి ప్రదక్షిణ కొరకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణీకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

ఈ నెల 22వ తేదీన రాయదుర్గం నుండి అరుణాచలం గిరి ప్రదక్షిణ కొరకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణీకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
account_circle
APSRTC(@apsrtc) 's Twitter Profile Photo

ఈనెల 23న పౌర్ణమి పురస్కరించుకుని అరుణాచలం పుణ్యక్షేత్రం గిరిప్రదిక్షణ మహోత్సవానికి హాజరయ్యే భక్తులకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు గుంటూరు ఆర్టీసీ డిపో 2 మేనేజర్ షేక్ అబ్దుల్ సలాం గురువారం తెలిపారు.

ఈనెల 23న పౌర్ణమి పురస్కరించుకుని అరుణాచలం పుణ్యక్షేత్రం గిరిప్రదిక్షణ మహోత్సవానికి హాజరయ్యే భక్తులకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు గుంటూరు ఆర్టీసీ డిపో 2 మేనేజర్ షేక్ అబ్దుల్ సలాం గురువారం తెలిపారు.
account_circle
APSRTC(@apsrtc) 's Twitter Profile Photo

ఈ నెల 20వ తేదీన మదనపల్లి నుండి ఊటీకి ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ నెల 20వ తేదీన మదనపల్లి నుండి ఊటీకి ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగింది.
account_circle
APSRTC(@apsrtc) 's Twitter Profile Photo

ఈ నెల 22వ తేదీన కడప రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుండి అరుణాచలం గిరి ప్రదక్షిణ కొరకు వెళ్ళే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ నెల 22వ తేదీన కడప రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుండి అరుణాచలం గిరి ప్రదక్షిణ కొరకు వెళ్ళే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగింది.
account_circle
APSRTC(@apsrtc) 's Twitter Profile Photo

APSRTC is Operating Super Luxury Services for Srisailam - Bengaluru

For Bookings Please Visit
apsrtconline.in

APSRTC is Operating Super Luxury Services for Srisailam - Bengaluru For Bookings Please Visit apsrtconline.in
account_circle
APSRTC(@apsrtc) 's Twitter Profile Photo

ఈ నెల 7వ తేదీన మదనపల్లి నుండి మైసూరు మీదుగా ఊటీ వెళ్లి వచ్చే విధంగా ప్రత్యేక ప్యాకేజీతో కూడిన బస్సు ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ నెల 7వ తేదీన మదనపల్లి నుండి మైసూరు మీదుగా ఊటీ వెళ్లి వచ్చే విధంగా ప్రత్యేక ప్యాకేజీతో కూడిన బస్సు ఏర్పాటు చేయడం జరిగింది.
account_circle