Mohammad Mustafa
@GunturMDM
Guntur East MLA, Andhra Pradesh || YSR Congress Party
ID:1243152705683521540
26-03-2020 12:28:06
532 تغريدات
2,0K متابعون
22 التالية
ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు చదువుతున్న విద్యార్థుల్లో 93 శాతం మంది జగనన్న విద్యా దీవెన ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ను పొందుతున్నారు. పేద విద్యార్థుల అభ్యున్నతిపై సీఎం YS Jagan Mohan Reddy గారి చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం.
#JaganannaVidyaDeevena
గత ప్రభుత్వంలో N Chandrababu Naidu కనుసన్నల్లో ఫైబర్నెట్ ప్రాజెక్ట్ పేరుతో యథేచ్ఛగా అవినీతి జరిగింది. ఈ ప్రాజెక్ట్ పనులను నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ కంపెనీకి అప్పగించాడు చంద్రబాబు. ఇప్పుడు సీఐడీ ఈ కేసులో ఆయన్ని ఏ1గా పేర్కొంటూ చార్జ్షీట్ దాఖలు చేసింది.
#CorruptBabuNaidu
ఆడుదాం-ఆంధ్ర' టోర్నీలో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో పలు విభాగాల్లో క్రీడా పోటీలు డిసెంబర్ 15నుంచి జరిగాయి. నేడు విశాఖపట్నంలో ఘనంగా జరుగనున్న ఈ టోర్నీ ముగింపు కార్యక్రమంలో సీఎం YS Jagan Mohan Reddy గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. #AadudamAndhraFinals
హరిరామజోగయ్య లాంటి పెద్దలు Pawan Kalyan కాపులను ఉద్ధరిస్తాడని ఆయన మంచి కోరుతూ లేఖలు రాస్తున్నారు. కానీ పవన్కళ్యాణ్ పట్టించుకోవడం లేదు. పొత్తులో భాగంగా రెండున్నరేళ్ళు సీఎం పదవి, 40-60 సీట్లు అడగాలని జోగయ్య నేడు లేఖ రాశారు. అయినా సమాధానం లేదు.
#PackageStarPK
ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో Telugu Desam Party JanaSena Party కూటమి 50 అసెంబ్లీ సీట్లు గెలుపొందడం కూడా కష్టమేనని Elecsense Survey వెల్లడించింది. ఇంకా సీఎం YS Jagan Mohan Reddy గారు పూర్తిస్థాయిలో ప్రచారం మొదలు పెట్టకముందే ఇలా ఉంది. ఇక ఆయన వస్తే 175కి 175 స్వీప్.
#YSJaganAgainIn2024
ప్రభుత్వ పాఠశాలల్లో International baccalaureate విద్యను క్రమపద్ధతిలో అందుబాటులోకి తెస్తోంది సీఎం YS Jagan Mohan Reddy గారి ప్రభుత్వం. ఇందుకోసం నేడు ప్రభుత్వ విద్యాసంస్థ SCERT, అంతర్జాతీయ విద్యాబోర్డు International baccalaureateల మధ్య ఒప్పందం జరగనుంది.
#YSJaganForQualityEducation
ముస్లింల అభ్యున్నతికి మహానేత వైయస్ఆర్ కన్నా ఎక్కువగా చర్యలు చేపట్టారు సీఎం YS Jagan Mohan Reddy గారు. మంత్రి వర్గంలో ముస్లింలకు స్థానం కల్పించడంతో పాటు పలు కీలక పదవులను కేటాయించారు. మైనార్టీలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్న జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
#HBDYSJagan
ఆరోగ్య కారణాలను సాకుగా చూపి నేడు N Chandrababu Naiduకు బెయిల్ మంజూరు చేయించారు ఆయన లాయర్లు. ఈ కేసులో మొదటి నుంచి వారు లొసుగులు, కుంటి సాకులనే ప్రస్తావిస్తున్నారు తప్ప కేసు గురించి మాట్లాడుతున్నారా? స్కామ్ జరిగిందనేందుకు ఇది సాక్ష్యం కాదా?
#CorruptBabuNaidu #ChandrababuNaidu
రేపటి నుంచి YSR Congress Party ఆధ్వర్యంలో జరిగే సామాజిక సాధికార బస్సు యాత్ర తొలిరోజు ఉత్తరాంధ్రలోని ఇచ్ఛాపురం, కోస్తాలోని తెనాలి, రాయలసీమలోని శింగనమలలో ప్రారంభం కానుంది. సీఎం YS Jagan Mohan Reddy గారి ప్రభుత్వంలో జరిగిన మంచిని ప్రజలకు వివరించడమే ఈ యాత్ర ఉద్దేశం.
#SamajikaSadhikaraYatra
వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు పథకం కింద 1,04,551 మంది రజకులకు రూ. 104.55 కోట్లను, 1,80,656 మంది టైలర్లకు రూ. 180.66 కోట్లు, 39,813 మంది నాయీ బ్రాహ్మణులకు రూ. 39.81 కోట్లను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విడుదల చేయనున్న సీఎం YS Jagan Mohan Reddy గారు. #JaganannaChedodu
సీఎం YS Jagan Mohan Reddy గారి మీద పోటీ చేసే దమ్ములేని Telugu Desam Party, JanaSena Party ఇప్పుడు ఆయన కుటుంబంలో, రాజకీయాలకు సంబంధంలేని మహిళలను అవమానిస్తూ పోస్టులు పెట్టి ఎన్నికల్లో గెలిచినట్లు సంతోషిస్తున్నారు. Save Women From TDP
జాతీయ స్థాయిలో విశ్వసనీయత ఉన్న TIMES NOW- ETG Survey తమకు అనుకూలంగా లేదని ఆ సంస్థపై Telugu Desam Party మంద విషం కక్కుతోంది. వీరికి వాస్తవాలను ఒప్పుకునే అలవాటు ఎలాగూ లేదు. చివరికి వాస్తవాలను చెబుతున్న ఇలాంటి సంస్థలపై దుష్ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు.
ఆరోగ్యం బాలేదని చింతా ? జగనన్న ఆరోగ్య సురక్ష ఉంది మీ చెంత.. మీ గుమ్మానికే వైద్య సిబ్బంది వచ్చి పరీక్షలు చేసి మందులు సైతం ఇచ్చి మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసే బాధ్యత తీసుకుంటారు. అవును ఇది మన జగనన్న ప్రభుత్వం.. అంటే మన ప్రభుత్వం..
#JaganannaHealthRevolution
పేదవారికి కూడా మెరుగైన వైద్యం అందాలనే ఉద్దేశ్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష అనే పథకం పెట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటిని జల్లెడపట్టి అనారోగ్యంతో ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి కావలసిన మందులు ఇచ్చి పూర్తి ఆరోగ్యవంతులుగా మార్చడమే సీఎం YS Jagan Mohan Reddy గారి లక్ష్యం.
#JaganannaAarogyaSuraksha
యువతను స్కిల్ డెవలప్మెంట్ అని మోసం చేసిన కేసులో N Chandrababu Naiduకు తగిన శాస్తి జరిగింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ను హైకోర్ట్ కొట్టేసింది. అలాగే ఆయన్ని సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు తీర్పిచ్చింది. ఇకనైనా ఈ కేసులో నిజాలు బయటకు రావాలి.
#SkillScamExposed
నిన్ను హిందుపూర్ ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది వాళ్ళ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడమనే తప్ప తొడలు కొట్టి, మీసాలు తిప్పమని కాదు. మీ బావ N Chandrababu Naidu అరెస్టుపై చర్చిద్దామని ప్రభుత్వం చెబుతున్నా అసెంబ్లీలో మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం ఏంటి బాలకృష్ణా?
#TDPGoonsInAssembly