YSR Congress Party
@ysrcparty
Yuvajana Sramika Rythu Congress Party is a political party from Andhra Pradesh, founded by @ysjagan
ID: 256129678
https://www.ysrcongress.com 22-02-2011 18:32:04
51,51K Tweet
912,912K Takipçi
44 Takip Edilen
పండుగ రోజు కూడా బెజవాడ వరద బాధితులకి తప్పని పస్తులు ఇంకా పలు ప్రాంతాలు ముంపులోనే ఉండగా.. బాధితులకి సరిపడా ఆహారం, మంచి నీరు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం బాధితుల గోడుని పట్టించుకోని మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు.. పబ్లిసిటీ కోసం అలా వచ్చి షో చేసి వెళ్లిపోయిన N Chandrababu Naidu
గంజాయి కేసులో దొరికిన జనసేన మండల అధ్యక్షుడు కేరళలో గంజాయితో అడ్డంగా బుక్ అయిన అనకాపల్లి జిల్లా చీడికడ మండల జనసేన అధ్యక్షుడు వరాహ మూర్తి కేరళ నుంచి అనకాపల్లి జిల్లాకి వచ్చి నోటీసులు ఇచ్చిన పోలీసులు కూటమి ప్రభుత్వంలో ఇష్టారీతిన గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న Telugu Desam Party,
నేను విజనరీ అని చెప్పుకునే N Chandrababu Naidu రాష్ట్రానికి ఏం చేశాడు? ఎక్కడా గొప్పలు చెప్పుకోకుండా పనిచేసుకుంటూ వెళ్లిన వైయస్ జగన్ గారు ఏం చేశారు? అన్నది చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు తప్ప ప్రజలందరికీ తెలుసు. #BabuMadeDisaster #VijayawadaFloods #AndhraPradesh
విజయవాడ వరద బాధితుల్ని భయపెడుతున్న మురుగునీరు రోడ్లపై పెద్ద ఎత్తున పేరుకుపోయిన చెత్త, చెదారం.. రోగాలు ప్రబలే ప్రమాదం ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోని అధికారులు.. కానరాని Telugu Desam Party కూటమి నేతలు #BabuMadeDisaster #VijayawadaFloods #AndhraPradesh
విజయవాడ వరద బాధితులకి సాయం చేయలేక పోతున్నానని N Chandrababu Naidu చెప్తూనే.. మరోవైపు సిగ్గులేకుండా పబ్లిసిటీ స్టంట్స్ చేస్తుండటంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #BabuMadeDisaster #VijayawadaFloods #AndhraPradesh
1.N Chandrababu Naiduగారూ… విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు ఇప్పటికీ దారీతెన్నూ లేకుండాపోయింది. ఇంకా ఆకలికేకలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ప్రభుత్వం అనేది ఉందా? లేదా? అని అనిపిస్తోంది. వరదలకన్నా మీ నిర్వాకాల వల్ల నెలకొన్న విషాదం, మీ అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉంది. 5
విజయవాడ కూడా రాజధాని నగరంలో భాగమే కదా.. అయినా విజయవాడ మీద ఎందుకంత కక్ష N Chandrababu Naidu విజయవాడ నగరంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే పెను విపత్తుకి కారణమని ఈరోజు ఈనాడు పేపర్లో 14 పేజీలో చాలా పెద్ద ఆర్టికల్ కూడా రాశారు. ఇది Telugu Desam Party కూటమి ప్రభుత్వం సృష్టించిన నిశ్శబ్ద మారణ హోమం. బుడమేరును
.Telugu Desam Party వరద వస్తుందని తెలిసికూడా.. 2 లక్షల కుటుంబాలను చస్తే చావనీ అని వదిలేశారా? ఓరి పాపాత్ములారా. #BabuMadeDisaster #VijayawadaFloods #AndhraPradesh
బుడమేరు నుంచి విజయవాడకు వరద వస్తుందని N Chandrababu Naidu సర్కార్కు ముందే తెలిసినా చాలా అంటే చాలా నిర్లక్ష్యం వ్యవహరించిందనడానికి ఇటీవల అధికారులు చెబుతున్నమాటలే సాక్ష్యాలు. వెలగలేరు డీఈ మాధవ్ నాయక్ మాట్లాడుతూ ఉన్నతాధికారులకు వరద వస్తుందని ముందే చెప్పామని
ప్రజలు చస్తే చావనీ అని వదిలేస్తారా N Chandrababu Naidu? విజయవాడకి వరద వస్తుందని అధికారులకి ముందే తెలుసు. వరద ముంపు గురించి చెప్పినా విజయవాడ ప్రజలు వెళ్లరు అని మేము వారికి చెప్పలేదు. లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించడం అసాధ్యమని భావించి అధికారులు పట్టించుకోలేదు అంటూ బుడమేరు వరదపై