YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile
YSR Congress Party

@ysrcparty

Yuvajana Sramika Rythu Congress Party is a political party from Andhra Pradesh, founded by @ysjagan

ID: 256129678

linkhttps://www.ysrcongress.com calendar_today22-02-2011 18:32:04

51,51K Tweet

912,912K Takipçi

44 Takip Edilen

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ వినాయ‌క‌చ‌వితి శుభాకాంక్ష‌లు. #GaneshChaturthi

తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ వినాయ‌క‌చ‌వితి శుభాకాంక్ష‌లు.

#GaneshChaturthi
YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

తొలి పూజలందుకునే వినాయకుడు విఘ్న నివారకుడే కాదు.. స‌క‌ల క‌ళ‌ల‌కు, విజ్ఞానానికి మూల స్వ‌రూపుడు. అలాంటి వినాయ‌కుడిని ప్ర‌తి ఒక్క‌రూ భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజించాల‌ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. #HappyVinayakaChavithi

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

పండుగ రోజు కూడా బెజవాడ వరద బాధితులకి తప్పని పస్తులు ఇంకా పలు ప్రాంతాలు ముంపులోనే ఉండగా.. బాధితులకి సరిపడా ఆహారం, మంచి నీరు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం బాధితుల గోడుని పట్టించుకోని మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు.. పబ్లిసిటీ కోసం అలా వచ్చి షో చేసి వెళ్లిపోయిన N Chandrababu Naidu

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

విజయవాడ వాసులను మళ్లీ “బుడమేరు” వణికిస్తోంది. క్రమ క్రమంగా వరద పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వరదలు వస్తాయని ముందే తెలిసినా ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమైందని, ఫలితంగా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

గంజాయి కేసులో దొరికిన జనసేన మండల అధ్యక్షుడు కేరళలో గంజాయి‌తో అడ్డంగా బుక్ అయిన అనకాపల్లి జిల్లా చీడికడ మండల జనసేన అధ్యక్షుడు వరాహ మూర్తి కేరళ నుంచి అనకాపల్లి జిల్లాకి వచ్చి నోటీసులు ఇచ్చిన పోలీసులు కూటమి ప్రభుత్వంలో ఇష్టారీతిన గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న Telugu Desam Party,

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

నేను విజ‌న‌రీ అని చెప్పుకునే N Chandrababu Naidu రాష్ట్రానికి ఏం చేశాడు? ఎక్క‌డా గొప్ప‌లు చెప్పుకోకుండా ప‌నిచేసుకుంటూ వెళ్లిన వైయస్ జ‌గ‌న్ గారు ఏం చేశారు? అన్న‌ది చంద్ర‌బాబుకు, ఎల్లోమీడియాకు త‌ప్ప ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు. #BabuMadeDisaster #VijayawadaFloods #AndhraPradesh

నేను విజ‌న‌రీ అని చెప్పుకునే <a href="/ncbn/">N Chandrababu Naidu</a> రాష్ట్రానికి ఏం చేశాడు? ఎక్క‌డా గొప్ప‌లు చెప్పుకోకుండా ప‌నిచేసుకుంటూ వెళ్లిన వైయస్ జ‌గ‌న్ గారు ఏం చేశారు? అన్న‌ది చంద్ర‌బాబుకు, ఎల్లోమీడియాకు త‌ప్ప ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు.

#BabuMadeDisaster
#VijayawadaFloods
#AndhraPradesh
YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

విజయవాడ వరద బాధితుల్ని భయపెడుతున్న మురుగునీరు రోడ్లపై పెద్ద ఎత్తున పేరుకుపోయిన చెత్త, చెదారం.. రోగాలు ప్రబలే ప్రమాదం ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోని అధికారులు.. కానరాని Telugu Desam Party కూటమి నేతలు #BabuMadeDisaster #VijayawadaFloods #AndhraPradesh

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

విజయవాడ వరద బాధితులకి సాయం చేయలేక పోతున్నానని N Chandrababu Naidu చెప్తూనే.. మరోవైపు సిగ్గులేకుండా పబ్లిసిటీ స్టంట్స్ చేస్తుండటంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #BabuMadeDisaster #VijayawadaFloods #AndhraPradesh

విజయవాడ వరద బాధితులకి సాయం చేయలేక పోతున్నానని <a href="/ncbn/">N Chandrababu Naidu</a> చెప్తూనే.. మరోవైపు సిగ్గులేకుండా పబ్లిసిటీ స్టంట్స్ చేస్తుండటంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

#BabuMadeDisaster
#VijayawadaFloods
#AndhraPradesh
YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

🚨 #Breaking ``వ‌ర‌ద‌లు వ‌స్తాయ‌ని మాకు ఒక రోజు ముందే తెలుసు`` అంటూ సాక్ష్యాత్తు రెవెన్యూ శాఖ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ ఆర్‌పి సిసోడియా మీడియా స‌మ‌క్షంలోనే చెప్పారు. అంటే ప్ర‌భుత్వానికి ముందే విష‌యం తెలిసినా నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించింద‌నేగా అర్థం. ఇంత మంది ప్రాణాలు పోవ

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

1.N Chandrababu Naiduగారూ… విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు ఇప్పటికీ దారీతెన్నూ లేకుండాపోయింది. ఇంకా ఆకలికేకలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ప్రభుత్వం అనేది ఉందా? లేదా? అని అనిపిస్తోంది. వరదలకన్నా మీ నిర్వాకాల వల్ల నెలకొన్న విషాదం, మీ అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉంది. 5

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

విజయవాడ కూడా రాజధాని నగరంలో భాగమే కదా.. అయినా విజయవాడ మీద ఎందుకంత కక్ష N Chandrababu Naidu విజయవాడ నగరంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే పెను విపత్తుకి కారణమని ఈరోజు ఈనాడు పేపర్లో 14 పేజీలో చాలా పెద్ద ఆర్టికల్ కూడా రాశారు. ఇది Telugu Desam Party కూటమి ప్రభుత్వం సృష్టించిన నిశ్శబ్ద మారణ హోమం. బుడ‌మేరును

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

.Telugu Desam Party వరద వస్తుందని తెలిసికూడా.. 2 లక్షల కుటుంబాలను చస్తే చావనీ అని వదిలేశారా? ఓరి పాపాత్ములారా. #BabuMadeDisaster #VijayawadaFloods #AndhraPradesh

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

జూమ్ లో ఐతే చేయలేదు. నువ్వు చెప్పేవన్నీ కాస్త సింగ్ నగర్, ఆర్ఆర్ పేట, కండ్రిగ, అంబాపురం, వాంబే కాలనీ ఇలా… ఆయా కాలనీలకు వెళ్లి చెప్పు.

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

భూమి లేని నిరుపేదలకు "ఈ భూమి మీదేనమ్మా" అంటూ దీన ప్రజల బంధువుగా కీర్తింపబడ్డ నాయకుడు మహానేత డాక్టర్ వైయస్ఆర్ గారు #YSRForever

భూమి లేని నిరుపేదలకు "ఈ భూమి మీదేనమ్మా" అంటూ దీన ప్రజల బంధువుగా కీర్తింపబడ్డ నాయకుడు మహానేత డాక్టర్ వైయస్ఆర్  గారు
#YSRForever
YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

బుడ‌మేరు నుంచి విజ‌య‌వాడ‌కు వ‌ర‌ద వ‌స్తుంద‌ని N Chandrababu Naidu స‌ర్కార్‌కు ముందే తెలిసినా చాలా అంటే చాలా నిర్ల‌క్ష్యం వ్య‌వ‌హ‌రించింద‌న‌డానికి ఇటీవ‌ల అధికారులు చెబుతున్న‌మాట‌లే సాక్ష్యాలు. వెల‌గ‌లేరు డీఈ మాధ‌వ్ నాయ‌క్ మాట్లాడుతూ ఉన్న‌తాధికారుల‌కు వ‌ర‌ద వ‌స్తుంద‌ని ముందే చెప్పామ‌ని

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

ప్రజలు చస్తే చావనీ అని వ‌దిలేస్తారా N Chandrababu Naidu? విజయవాడకి వరద వస్తుందని అధికారులకి ముందే తెలుసు. వరద ముంపు గురించి చెప్పినా విజయవాడ ప్రజలు వెళ్లరు అని మేము వారికి చెప్పలేదు. లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించడం అసాధ్యమని భావించి అధికారులు పట్టించుకోలేదు అంటూ బుడమేరు వరదపై