News Of 9(@TheNewsof9) 's Twitter Profileg
News Of 9

@TheNewsof9

Truth and Courage.

Have you got a Good Story ? Or True News ? News of 9 would love to hear. Email [email protected]

https://t.co/pF3od2Tsnz

ID:1029718388149444608

linkhttps://telugu.newsof9.com calendar_today15-08-2018 13:16:09

11,9K Tweets

3,7K Followers

66 Following

News Of 9(@TheNewsof9) 's Twitter Profile Photo

తమిళనాడు - కుర్తాళం వాటర్ ఫాల్స్‌లో పర్యాటకులు స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వరద ఉప్పొంగింది. దీంతో జనం పరుగులు తీయగా అశ్విన్ అనే 16 ఏళ్ల బాలుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.

account_circle
News Of 9(@TheNewsof9) 's Twitter Profile Photo

విశాఖపట్నంలో వైసీపీకి ఓట్లు వేయలేదనే కక్షతో టీడీపీ సానుభూతిపరులపై దాడి చేసి దారుణంగా తలలు పగలగొట్టారు. మహిళలని కూడా చూడకుండా రాత్రివేళ ఇంట్లోకి చొరబడి మరీ కొట్టారు.

Rowdyism

account_circle
News Of 9(@TheNewsof9) 's Twitter Profile Photo

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై మరో కేసు.. కస్టడీలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లారంటూ పెదవేగి పీఎస్‌లో కేసు నమోదు.. చింతమనేనితో పాటు అతడి అనుచరులపైనా కేసు నమోదు

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై మరో కేసు.. కస్టడీలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లారంటూ పెదవేగి పీఎస్‌లో కేసు నమోదు.. చింతమనేనితో పాటు అతడి అనుచరులపైనా కేసు నమోదు #ChintamaneniPrabhakar #TDP #AndhraPradesh #Eluru #Newsof9
account_circle
News Of 9(@TheNewsof9) 's Twitter Profile Photo

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై దాడి కేసుకు సంబంధించి 15 మందిని కోర్టులో హాజరు పరచిన పోలీసులు. 14 రోజులు పాటు రిమాండ్ విధించిన కోర్టు. అమాయకులను కూడా కేసులో పెట్టారని కోర్టు దగ్గర బాధితుల బంధువుల ఆందోళన.

account_circle
News Of 9(@TheNewsof9) 's Twitter Profile Photo

మహారాష్ట్రలోని కొల్హాపూర్ శ్రీమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు దంపతులు

మహారాష్ట్రలోని కొల్హాపూర్ శ్రీమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు దంపతులు #Maharashtra #Kolhapur #TDP #ChandrababuNaidu #Newsof9
account_circle
News Of 9(@TheNewsof9) 's Twitter Profile Photo

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లిలో నాటు బాంబుల కలకలం. ఎన్నికల గొడవలకు సంబంధించి కేసుల విచారణకు వెళ్లిన పోలీసులకు కనిపించిన బాంబులు. స్థానిక వైసీపీ, టీడీపీ నాయకుల ఇళ్లలో పోలీసుల తనిఖీలు.

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లిలో నాటు బాంబుల కలకలం. ఎన్నికల గొడవలకు సంబంధించి కేసుల విచారణకు వెళ్లిన పోలీసులకు కనిపించిన బాంబులు. స్థానిక వైసీపీ, టీడీపీ నాయకుల ఇళ్లలో పోలీసుల తనిఖీలు. #AndhraPradesh #Palnadu #TDP #YSRCP #APElections2024 #Newsof9
account_circle
News Of 9(@TheNewsof9) 's Twitter Profile Photo

అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్ ని.. అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చేసిన జగన్ నెల్లూరు టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

account_circle
News Of 9(@TheNewsof9) 's Twitter Profile Photo

ఏపీలో 81.86 శాతం పోలింగ్‌ నమోదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు ముగిసిన 4 దశల పోలింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైందని తెలిపిన ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే 2.09 శాతం పోలింగ్ పెరిగింద‌న్న సీఈఓ.

ఏపీలో 81.86 శాతం పోలింగ్‌ నమోదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు ముగిసిన 4 దశల పోలింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైందని తెలిపిన ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే 2.09 శాతం పోలింగ్ పెరిగింద‌న్న సీఈఓ. #AndhraPradesh
account_circle
News Of 9(@TheNewsof9) 's Twitter Profile Photo

ఆళ్లగడ్డలో నిన్న అర్థరాత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్‌పై హత్యాయత్నం. హత్యాయత్నానికి పాల్పడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

account_circle
News Of 9(@TheNewsof9) 's Twitter Profile Photo

మూడు రోజులుగా అట్టుడికిపోతున్న పల్నాడు.. గురజాల, మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య దాడులు, ప్రతిదాడులు.. నిన్నటి నుంచి పల్నాడు జిల్లాలో 144 సెక్షన్.. మాచర్లలో మకాం వేసిన డీఐజీ త్రిపాఠి.. పోలింగ్ జరిగి మూడు రోజులవుతున్నా ఇంకా చల్లారని ఉద్రిక్తత..

account_circle
News Of 9(@TheNewsof9) 's Twitter Profile Photo

పవన్ కళ్యాణ్ గారికి గతంలో 50-55వేల మెజారిటీ వస్తుంది అని చెప్పాను కాని నా అంచనా తప్పేలా ఉంది కచ్చితంగా 65వేల మెజారిటీతో గెలుస్తారు - రఘురామకృష్ణం రాజు

WinningPithapuran

account_circle
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారణాశిలో నేడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సతీసమేతంగా కాశీ విశ్వనాధుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకం చేపట్టారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు ఆలయ ప్రాంగణాన్ని

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారణాశిలో నేడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సతీసమేతంగా కాశీ విశ్వనాధుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకం చేపట్టారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు ఆలయ ప్రాంగణాన్ని
account_circle
News Of 9(@TheNewsof9) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో.. అక్కడ వార్ వన్ సైడే అని చెప్పిన పవన్ కళ్యాణ్ .. మేము తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం


account_circle
News Of 9(@TheNewsof9) 's Twitter Profile Photo

మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి కాలనీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న పవన్ కళ్యాణ్

మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి కాలనీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న పవన్ కళ్యాణ్ #PawanKalyan #JanasenaParty #APElections2024 #AndhraPradeshElection2024 #APVotesForAlliance #PawankalyanWinningPithapuram #Newsof9
account_circle