Prathipati PullaRao(@PullaRaoP_TDP) 's Twitter Profileg
Prathipati PullaRao

@PullaRaoP_TDP

Vice President of Telugu Desam Party | Ex Minister AP
| https://t.co/IwreXRaggP… | https://t.co/mMS4L8sCxB… | https://t.co/zXoDCr15Xp

ID:869835073452769280

linkhttp://telugudesam.org calendar_today31-05-2017 08:36:57

4,6K Tweets

14,5K Followers

6 Following

Prathipati PullaRao(@PullaRaoP_TDP) 's Twitter Profile Photo

భరతమాత దాస్య శృంఖలాలు తెంచడం కోసం ప్రాణాలకు తెగించి, సర్వం త్యజించి పోరాడిన యోధులు...తెలుగువారి తెగువ, న్యాయకోవిదుడు, రాజకీయ ఉద్ధండుడైన మహనీయుడు 'ఆంధ్రకేసరి' టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులు

భరతమాత దాస్య శృంఖలాలు తెంచడం కోసం ప్రాణాలకు తెగించి, సర్వం త్యజించి పోరాడిన యోధులు...తెలుగువారి తెగువ, న్యాయకోవిదుడు, రాజకీయ ఉద్ధండుడైన మహనీయుడు 'ఆంధ్రకేసరి' టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులు #AndhraKesari #TanguturiPrakasamPanthulu
account_circle
Prathipati PullaRao(@PullaRaoP_TDP) 's Twitter Profile Photo

సుపరిపాలనకు, నవ్యాంధ్రప్రదేశ్ నవశకానికి, చిలకలూరిపేట అభివృద్ధి కోసం ఓటెత్తి జై కొట్టిన ఓటర్లందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. నా గెలుపు కోసం కష్టపడి పనిచేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.

account_circle
Prathipati PullaRao(@PullaRaoP_TDP) 's Twitter Profile Photo

బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారమివ్వాలి

బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

చిలకలూరిపేట మండలం పసుమర్రు సమీపంలోని ఈపూరిపాలెం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం.

బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారమివ్వాలి బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి చిలకలూరిపేట మండలం పసుమర్రు సమీపంలోని ఈపూరిపాలెం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం.
account_circle
Prathipati PullaRao(@PullaRaoP_TDP) 's Twitter Profile Photo

ఎస్పీ మినహా పోలీసులంతా ఎన్నికల విధుల్లో విఫలం

పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలపై ఎస్పీకి ఫిర్యాదు

ఎన్నికల సంఘం నియమించిన జిల్లా ఎస్పీ మినహా కింది స్థాయి పోలీసులంతా తమ విధుల్లో విఫలం కావడం, మెతక వైఖరి అవలంబించడం కారణంగానే పల్నాడుల్లో హింస చెలరేగింది. డీఎస్పీ, సీఐ, ఎస్సై స్థాయి

ఎస్పీ మినహా పోలీసులంతా ఎన్నికల విధుల్లో విఫలం పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలపై ఎస్పీకి ఫిర్యాదు ఎన్నికల సంఘం నియమించిన జిల్లా ఎస్పీ మినహా కింది స్థాయి పోలీసులంతా తమ విధుల్లో విఫలం కావడం, మెతక వైఖరి అవలంబించడం కారణంగానే పల్నాడుల్లో హింస చెలరేగింది. డీఎస్పీ, సీఐ, ఎస్సై స్థాయి
account_circle
Prathipati PullaRao(@PullaRaoP_TDP) 's Twitter Profile Photo

కావూరులో వైసీపీ రాళ్ల దాడిలో గాయపడిన కార్యకర్తలకు పరామర్శ

చిలకలూరిపేట మండలం కావూరులో పోలింగ్ సందర్భంగా వైసీపీ రాళ్ల దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్తలను పరామర్శించాను. కావూరులో మాలెంపాటి చరణ్, మద్దాలి వెంకటప్రసాద్, ఉడతా కోటేశ్వరరావు, తన్నీరు జనార్దన్‌లను పరామర్శించాను. నరసరావుపేట

కావూరులో వైసీపీ రాళ్ల దాడిలో గాయపడిన కార్యకర్తలకు పరామర్శ చిలకలూరిపేట మండలం కావూరులో పోలింగ్ సందర్భంగా వైసీపీ రాళ్ల దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్తలను పరామర్శించాను. కావూరులో మాలెంపాటి చరణ్, మద్దాలి వెంకటప్రసాద్, ఉడతా కోటేశ్వరరావు, తన్నీరు జనార్దన్‌లను పరామర్శించాను. నరసరావుపేట
account_circle
Prathipati PullaRao(@PullaRaoP_TDP) 's Twitter Profile Photo

మార్పు తీర్పు దిద్దిన ప్రజలందరికీ కృతజ్ఞతాభివందనం

ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వానికి, నియంతలకు స్థానం లేదనే చెంపపెట్టు సందేశంతో సుపరిపాలనకు, నవ్యాంధ్రప్రదేశ్ నవశకానికి ఓటెత్తి జై కొట్టిన తెలుగుప్రజలకు, నా చిలకలూరిపేట ఓటర్లందరికీ ఇదే నా అభివందనం. తప్పకుండా మీ అందరి నమ్మకాన్ని

మార్పు తీర్పు దిద్దిన ప్రజలందరికీ కృతజ్ఞతాభివందనం ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వానికి, నియంతలకు స్థానం లేదనే చెంపపెట్టు సందేశంతో సుపరిపాలనకు, నవ్యాంధ్రప్రదేశ్ నవశకానికి ఓటెత్తి జై కొట్టిన తెలుగుప్రజలకు, నా చిలకలూరిపేట ఓటర్లందరికీ ఇదే నా అభివందనం. తప్పకుండా మీ అందరి నమ్మకాన్ని
account_circle
Prathipati PullaRao(@PullaRaoP_TDP) 's Twitter Profile Photo

మార్పునకు సంకేతమే భారీ ఓటింగ్

రాష్ట్రవ్యాప్తంగా పోటెత్తిన ఓటింగ్‌తో అనేక స్థానాల్లో వైసీపీ డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంత భారీ ఎత్తున ఓటింగ్ నమోదవ్వడం మార్పునకు సంకేతంగానే భావిస్తున్నాం. ప్రజలు ఎంత బలంగా మార్పును కోరుకుంటున్నారో పోలింగ్ కేంద్రాల వద్ద

మార్పునకు సంకేతమే భారీ ఓటింగ్ రాష్ట్రవ్యాప్తంగా పోటెత్తిన ఓటింగ్‌తో అనేక స్థానాల్లో వైసీపీ డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంత భారీ ఎత్తున ఓటింగ్ నమోదవ్వడం మార్పునకు సంకేతంగానే భావిస్తున్నాం. ప్రజలు ఎంత బలంగా మార్పును కోరుకుంటున్నారో పోలింగ్ కేంద్రాల వద్ద
account_circle
Prathipati PullaRao(@PullaRaoP_TDP) 's Twitter Profile Photo

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రత్తిపాటి శరత్

చిలకలూరిపేటలో ప్రత్తిపాటి శరత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పండరీపురంలోని భారతరత్న ఇందిరాగాంధీ పబ్లిక్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన 149వ పోలింగ్ కేంద్రంలో శరత్ ఓటేశారు. సాధారణ ప్రజలతో పాటు క్యూలైన్‌లో నిలబడి తన ఓటు హక్కును

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రత్తిపాటి శరత్ చిలకలూరిపేటలో ప్రత్తిపాటి శరత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పండరీపురంలోని భారతరత్న ఇందిరాగాంధీ పబ్లిక్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన 149వ పోలింగ్ కేంద్రంలో శరత్ ఓటేశారు. సాధారణ ప్రజలతో పాటు క్యూలైన్‌లో నిలబడి తన ఓటు హక్కును
account_circle
Prathipati PullaRao(@PullaRaoP_TDP) 's Twitter Profile Photo

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రత్తిపాటి సతీమణి, కుమార్తె

చిలకలూరిపేటలో మాజీమంత్రి, స్థానిక కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకటకుమారి, కుమార్తె డాక్టర్ స్వామతి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పండరీపురంలోని భారతరత్న ఇందిరాగాంధీ పబ్లిక్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన 149

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రత్తిపాటి సతీమణి, కుమార్తె చిలకలూరిపేటలో మాజీమంత్రి, స్థానిక కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకటకుమారి, కుమార్తె డాక్టర్ స్వామతి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పండరీపురంలోని భారతరత్న ఇందిరాగాంధీ పబ్లిక్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన 149
account_circle
Prathipati PullaRao(@PullaRaoP_TDP) 's Twitter Profile Photo

*చిలకలూరిపేట తండ్రి సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు*

చిలకలూరిపేట ప్రసిద్ధ ప్రార్థనా మందిరం తండ్రి సన్నిధిని సందర్శించి అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో స్థానిక క్రైస్తవులతో కలసి పాల్గొనడం జరిగింది. ప్రార్థనా మందిరం వ్యవస్థాపకుడు, ప్రముఖ పాస్టర్ షాలెంరాజు నుంచి ఆశీర్వాదం, దీవెనలు

*చిలకలూరిపేట తండ్రి సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు* చిలకలూరిపేట ప్రసిద్ధ ప్రార్థనా మందిరం తండ్రి సన్నిధిని సందర్శించి అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో స్థానిక క్రైస్తవులతో కలసి పాల్గొనడం జరిగింది. ప్రార్థనా మందిరం వ్యవస్థాపకుడు, ప్రముఖ పాస్టర్ షాలెంరాజు నుంచి ఆశీర్వాదం, దీవెనలు
account_circle
Prathipati PullaRao(@PullaRaoP_TDP) 's Twitter Profile Photo

నాకు తెలుసు నిరుద్యోగి ఆవేదన
నాకు తెలుసు ఉపాధి లేని కార్మికుడి వేదన
నాకు తెలుసు పంట నష్టపోయిన రైతు ఆక్రందన
నాకు తెలుసు ఒంటరి మహిళల రోదన
నాకు తెలుసు తాత, అవ్వల నిరాదరణ
నాకే కాదు మీ అందరికి బాగా తెలుసు
వీళ్లందరి కష్టాలు.. కన్నీళ్లు..!
మరీ ప్రజల కష్టాలు తీర్చేందుకు
ఈ ప్రజకంఠక పాలనను

account_circle
Prathipati PullaRao(@PullaRaoP_TDP) 's Twitter Profile Photo

ప్రజల ఆస్తులు, వారి భవితను నిర్దేశించేది ఒక్క ఓటే

చిలకలూరిపేట 34, 35వ వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం

చిలకలూరిపేట నియోజకవర్గంలో, రాష్ట్రం మొత్తం మీద కూడా వారి ఆస్తులు భద్రంగా ఉండాలా వద్దా, వారి భవిష్యత్‌కు భరోసా కావాలా వద్దా అన్నది నిర్ణయించేది ఒక్క ఓటే. కూటమికి ఓటేస్తే

ప్రజల ఆస్తులు, వారి భవితను నిర్దేశించేది ఒక్క ఓటే చిలకలూరిపేట 34, 35వ వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చిలకలూరిపేట నియోజకవర్గంలో, రాష్ట్రం మొత్తం మీద కూడా వారి ఆస్తులు భద్రంగా ఉండాలా వద్దా, వారి భవిష్యత్‌కు భరోసా కావాలా వద్దా అన్నది నిర్ణయించేది ఒక్క ఓటే. కూటమికి ఓటేస్తే
account_circle
Prathipati PullaRao(@PullaRaoP_TDP) 's Twitter Profile Photo

కాపుల రిజర్వేషన్లు అమలు కాకుండా చేసిన ద్రోహి జగన్‌రెడ్డి

చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ది ఒకే మాట, ఒకే బాట.. అభివృద్ధి, సంక్షేమం

చిలకలూరిపేటలో కాపు సోదరులల ఆత్మీయ సమావేశం

రాష్ట్రంలో కాపుల రిజర్వేషన్లు అమలు కాకుండా చేసి, వారిని అన్నివిధాల అణగదొక్కిన ద్రోహి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.

కాపుల రిజర్వేషన్లు అమలు కాకుండా చేసిన ద్రోహి జగన్‌రెడ్డి చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ది ఒకే మాట, ఒకే బాట.. అభివృద్ధి, సంక్షేమం చిలకలూరిపేటలో కాపు సోదరులల ఆత్మీయ సమావేశం రాష్ట్రంలో కాపుల రిజర్వేషన్లు అమలు కాకుండా చేసి, వారిని అన్నివిధాల అణగదొక్కిన ద్రోహి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.
account_circle
Prathipati PullaRao(@PullaRaoP_TDP) 's Twitter Profile Photo

కూటమిని గెలిపించడానికి క్రైస్తవులంతా సిద్ధంగా ఉన్నారు

చిలకలూరిపేట తండ్రి సన్నిధి, శాంతినిలయంలో ప్రత్యేక ప్రార్థనలు

రాష్ట్రంలో తెలుగుదేశం కూటమిని గెలిపించడానికి క్రైస్తవులంతా సిద్ధంగా ఉన్నారు, వారి రక్షణ బాధ్యత తెలుగుదేశం, జనసేన పార్టీలు తీసుకుంటాయి. క్రైస్తవులను కేవలం ఓటు

కూటమిని గెలిపించడానికి క్రైస్తవులంతా సిద్ధంగా ఉన్నారు చిలకలూరిపేట తండ్రి సన్నిధి, శాంతినిలయంలో ప్రత్యేక ప్రార్థనలు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమిని గెలిపించడానికి క్రైస్తవులంతా సిద్ధంగా ఉన్నారు, వారి రక్షణ బాధ్యత తెలుగుదేశం, జనసేన పార్టీలు తీసుకుంటాయి. క్రైస్తవులను కేవలం ఓటు
account_circle
Prathipati PullaRao(@PullaRaoP_TDP) 's Twitter Profile Photo

వైకాపాకు ఎవరు ఓటేసినా మద్యం మృతుల ఆత్మలు ఘోషిస్తాయి

చిలకలూరిపేట మానుకొండవారిపాలెంలో ఇంటింటి ప్రచారం

రాష్ట్రంలో ఒక్కరు వైకాపాకు ఓటేసినా మద్యం మృతుల ఆత్మలు ఘోషిస్తాయి. మద్య నిషేధం హామీని తుంగలోకి తొక్కి నాసిరకం, విషపూరిత మద్యం సరఫరాతో 30వేల మంది ప్రాణాలు తీసిన, 33 లక్షల మందిని

వైకాపాకు ఎవరు ఓటేసినా మద్యం మృతుల ఆత్మలు ఘోషిస్తాయి చిలకలూరిపేట మానుకొండవారిపాలెంలో ఇంటింటి ప్రచారం రాష్ట్రంలో ఒక్కరు వైకాపాకు ఓటేసినా మద్యం మృతుల ఆత్మలు ఘోషిస్తాయి. మద్య నిషేధం హామీని తుంగలోకి తొక్కి నాసిరకం, విషపూరిత మద్యం సరఫరాతో 30వేల మంది ప్రాణాలు తీసిన, 33 లక్షల మందిని
account_circle
Prathipati PullaRao(@PullaRaoP_TDP) 's Twitter Profile Photo

వైసీపీ ప్రభుత్వ పాలనలో దివాళా తీసిన రాష్ట్రానికి జనసత్వాలు అందించాలన్న లక్ష్యంతో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడ్డాం. ఆంధ్రప్రదేశ్ దిశ దశను మారుస్తాం

account_circle