Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile
Telugu Desam Party

@jaitdp

Telugu Desam Party will strive to empower women, youth, and backward segments of the society in the two Telugu-speaking States
t.me/Jai_TDP

ID: 272023868

linkhttps://telugudesam.org calendar_today25-03-2011 17:20:02

63,63K Tweet

669,669K Followers

76 Following

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

రాయితీ ధరపై కూరగాయలు విక్రయించారు. వాటర్ ట్యాంకర్లు వాటర్ సప్లై చేస్తున్నాయి. ఇప్పటివరకు ఫైర్ ఇంజిన్లతో 17 వేల ఇళ్లు శుభ్రం చేశారు. వరద ప్రాంతాల్లోని రోడ్లను 78 శాతం శుభ్రం చేశారు. #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

తమరు ఈ ట్వీట్ బెంగుళూరులో ఉండి వేసారా ? లండన్ లో ఉండి వేసారా ? గత ఏడు రోజులుగా వరదలో కూడా బురద రాజకీయం చేస్తున్న నీ రోత రాజకీయానికి సమాధానాలు.. ముందుగా.. తమరు ఇస్తానన్న కోటి వరద బాధిత ప్రజలకు ఎప్పుడు ఇస్తున్నారు ? 1. చంద్రబాబు గారి సమర్ధతతో, ఒక్కఈ ఒక్క రోజులో మూడు పూటలా కలిపి 8

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

24/7 మా నాయకుడు వాళ్ళ మధ్యే ధైర్యంగా తిరుగుతున్నాడు.. లండన్ పారిపోవాలని ట్రై చేసి , కుదరక బెంగుళూరు పారిపోలేదు.. ఇంతకీ ప్రజలను ఆపదలోకి నెట్టి బుడమేరు మీద నువ్వు మింగేసిన 500 కోట్లు ఎప్పడు కక్కుతున్నావు? #FekuJagan #EndOfYCP #AndhraPradesh

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

మన సంస్కృతీ సంప్రదాయాలను నిలబెట్టుకోవడం మన నైతిక బాధ్యత. పాశ్చ్యాత్యుడిలాకన్నా, ఒక భారతీయుడిలా ఉండాలన్నది నాలక్ష్యం. - ఎన్టీఆర్ #NTRLivesOn #GoldenMemories

మన సంస్కృతీ సంప్రదాయాలను నిలబెట్టుకోవడం మన నైతిక బాధ్యత. పాశ్చ్యాత్యుడిలాకన్నా, ఒక భారతీయుడిలా ఉండాలన్నది నాలక్ష్యం.
- ఎన్టీఆర్
#NTRLivesOn
#GoldenMemories
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

మళ్ళీ రాత్రి బుడమేరు కట్ట మీదే మంత్రి నిమ్మల. గండి పూడ్చివేత ఒక్కటే కాదు, మళ్ళీ పులివాగు నుంచి బుడమేరుకి నీటి ఉధృతి పెరగడంతో, గండి పూడ్చిన చోట, గట్టు ఎత్తు పెంచాలని చంద్రబాబు గారు ఆదేశించటంతో, రాత్రంతా వర్షంలోనే ఉండి గట్టు ఎత్తు పెంచే పనులు పర్యవేక్షించిన మంత్రి రామానాయుడు

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

2015 నుంచి ఆంధప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానంలో నిలుపుతూ వచ్చారు. చంద్రబాబు గారి విధానాలతో దాదాపుగా 5 ఏళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపి టాప్ లో ఉంది. తాజాగా 2022కి కేంద్రం ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో

2015 నుంచి ఆంధప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానంలో నిలుపుతూ వచ్చారు. చంద్రబాబు గారి విధానాలతో దాదాపుగా 5 ఏళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపి టాప్ లో ఉంది.

తాజాగా 2022కి కేంద్రం ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో ఉన్న పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలు, నాటి జగన్ రెడ్డి పరిపాలనకి, నేటి చంద్రబాబు గారి పాలనకు ఉన్న తేడా చెప్తున్నారు. నాడు వరదలు వచ్చినప్పుడు జగన్ రెడ్డి అసలు తమని పట్టించుకోలేదని బాధితులు చెప్తున్నారు #APGovtWithFloodVictims #VijayawadaFloods

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

విజయవాడలో వరద అనంతరం చేపట్టాల్సిన సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో అనేక కాలనీల్లో వరద ప్రభావం తగ్గడంతో పారిశుద్ధ్య పనులు వేగంగా జరుగుతున్నాయి. మురుగు కాలువల్లో చేరిన పూడికను తొలగించడంతో పాటు వరద ప్రభావంతో రోడ్లపైకి కొట్టుకొచ్చిన చెత్త, ఇసుక,

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

చంద్రబాబు గారు సరిగ్గా పని చేయకపోవటం ఏంటి ? అన్ని విధాలుగా చంద్రబాబు మమ్మల్ని ఆదుకున్నారు. జగన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు అర్ధరహితం అంటున్న విజయవాడ వరద బాధితులు #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #NaraChandraBabuNaidu #AndhraPradesh

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

ప్రకాశం బ్యారేజీని కూల్చి విజయవాడని జల సమాధి చేయటానికి జగన్ రెడ్డి పన్నిన భారీ కుట్ర బట్టబయలు అయ్యింది. జగన్ నమ్మిన బంటు, వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్‍ కి చెందిన మూడు వైసీపీ బోట్లని ఒకదానికి ఒకటి కట్టేసి, మూడు కలిపి ఒకేసారి ప్రకాశం బ్యారేజీ మీదకు

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న మంత్రులని పిలిచి, ఇంతటి విపత్తులో తమ కోసం కష్టపడుతూ, తమ అవసరాలు తీరుస్తున్న చంద్రబాబు గారికి థాంక్స్ చెప్పండి అంటూ, తమ కృతజ్ఞత చూపిస్తున్న విజయవాడ వరద బాధిత ప్రజలు #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

ప్రజల కోసం ఒకరు... తన మీటింగుల కోసం మరొకరు.. ఇద్దరికీ మధ్య ఎంత తేడా ? నాడు జగన్ రెడ్డి తన స్వార్ధం (సిద్ధం) సభల కోసం, స్కూల్స్‌కి సెలవు ఇచ్చి, ఆ బస్సులు వాడుకున్నాడు. నేడు చంద్రబాబు గారు అదే స్కూల్ బస్సులని కష్టాల్లో ఉన్న ప్రజల కోసం వాడుతున్నారు. స్వార్ధంతో ఉండే ఒక మూర్ఖుడికి,

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

విజయవాడ నగరం ఫ్రూట్ మార్కెట్ సమీపంలో 8 ట్రాక్టర్లతో వరద బాధితుల కోసం ఆహారం పొట్లాలను తరలిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడికి వెళ్లి వరద బాధితులకు అందిస్తున్న ఆహారంను పరిశీలించిన మంత్రి సవిత. అనంతరం 56 వ డివిజన్లో పాత రాజేశ్వరి పేటలో ఇంటింటికి వెళ్లి ఆహార పొట్లాలు, పాలు పంపిణీ చేసిన

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులని అన్ని విధాలుగా ఆదుకుంటుందని, తాము కళ్ళారా చూస్తున్నాం అంటున్న AISF కార్యకర్తలు #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #NaraChandraBabuNaidu #AndhraPradesh

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

ప్రజాధనం లక్షల కోట్లు దోచేసిన జగన్ పిల్లికి బిచ్చం వేయడు. ప్రజల సొమ్ముతో ప్రజలకు సాయం చేయడానికి కూడా జగన్‌కి మనసు రాదు. ప్రస్తుత బెంగళూరు ప్యాలెస్ నివాసి జగన్ పాలకుడిగా ఉన్నప్పుడు వరద బాధితులకు ఇచ్చినవి ఒక కుటుంబానికి ఒక రోజు కూడా రావు. జనం వరద ముంపులో ఉన్నప్పుడు వారి చెంతనే

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

జగన్ ప్రభుత్వం వినాయక మండపాల ఏర్పాటుకు వసూలు చేసే వివిధ రకాల రుసుములు అన్నీ పది రోజుల క్రిందటే రద్దు చేసాం. కూటమి ప్రభుత్వం గణేష్ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం అమల్లోకి తీసుకొచ్చేటప్పుడు, జగన్ సర్కార్ హయాంలో నిర్ణయించిన రుసుములన్నీ అధికారులు ఇచ్చిన నోట్ ప్రకారం

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

బెంగళూరు నివాసి "ఫేకు జగన్".. నిన్న రాత్రి బెంగళూరు ప్యాలెస్‌లో పెద్ద విందు, అతి పెద్ద పార్టీ ఎందుకు ఇచ్చావు? ఎవరి పుట్టిన రోజు అని సెలబ్రేట్ చేసావ్? నీకు బుర్ర, బుద్ధీ రెండూ లేవు.. కట్ చేసిన వీడియోలు సగం సగం వేసి సందర్భం మార్చేసి, ఫేక్ చేసి, వరదలో బురద రాజకీయం చేస్తున్నావ్.

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

విజయవాడ రూరల్‌ మండలం నున్నకు చెందిన కైలే గౌతమ్‌ శుక్రవారం తల్లి రమా కుమారితో కలిసి గూగుల్‌ మ్యాప్‌ సాయంతో నున్న నుంచి విజయవాడకు బయలుదేరారు. ఆ గూగుల్‌ మ్యాప్‌ సావరగూడెం- కేసరపల్లి మీదుగా చూపడంతో ఆ మార్గంలో వరద వస్తుందన్న విషయం తెలియని గౌతమ్‌ తన కారుతో 150 మీటర్ల దూరం

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

చంద్రబాబు గారు ఏవైతే చెప్పారో, అన్నీ మాకు అందుతున్నాయి. చంద్రబాబు గారు ఈ టైంలో సియంగా ఉండటం మా అదృష్టం అంటున్న సింగ్ నగర్ ప్రజలు. #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #NaraChandraBabuNaidu #AndhraPradesh

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

Fake News busted సంబంధం లేకుండానే కేకు ముక్కలు తినిపించావా ? నీ ఎదురింట్లో సందింటి అనే ఇంటి పేరు అంటే ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు... అలా అని ఇంటి పేర్లు ఒక్కటైనంత మాత్రాన మాకు సంబంధం లేదు అంటే ఎలా.. కోమటి రామ్మోహన్‍ అనే వాడు, వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం కు స్వయానా మేనల్లుడు..

Fake News busted

సంబంధం లేకుండానే కేకు ముక్కలు తినిపించావా ?

నీ ఎదురింట్లో సందింటి అనే ఇంటి పేరు అంటే ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు...  అలా అని ఇంటి పేర్లు ఒక్కటైనంత మాత్రాన మాకు సంబంధం లేదు అంటే ఎలా..

కోమటి రామ్మోహన్‍ అనే వాడు, వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం కు స్వయానా మేనల్లుడు..