FactCheck.AP.Gov.in (@factcheckapgov) 's Twitter Profile
FactCheck.AP.Gov.in

@factcheckapgov

Official Account of Fact Check Wing of Government of Andhra Pradesh. Report any misleading post/tweet at [email protected]

ID: 1341279273512886272

linkhttps://factcheck.ap.gov.in/ calendar_today22-12-2020 07:08:07

1,1K Tweet

28,28K Followers

36 Following

FactCheck.AP.Gov.in (@factcheckapgov) 's Twitter Profile Photo

తల్లికి వందనం పథకం కింద కూటమి ప్రభుత్వం రూ.15,000లకు బదులు రూ.8,850లు మాత్రమే ఇచ్చిందని... 'ఇంటింటా నిజం - తల్లికి మోసం' అంటూ శీర్షిక పెట్టి ఒక పత్రికలో వార్తా కథనం వచ్చింది. ఈ వార్త పట్ల లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందనక్కరలేదు. అసలు విషయం ఏమంటే... రాష్ట్రంలో 9,10 తరగతులు,

తల్లికి వందనం పథకం కింద కూటమి ప్రభుత్వం రూ.15,000లకు బదులు రూ.8,850లు మాత్రమే ఇచ్చిందని...  'ఇంటింటా నిజం - తల్లికి మోసం' అంటూ శీర్షిక పెట్టి ఒక పత్రికలో వార్తా కథనం వచ్చింది. ఈ వార్త పట్ల లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందనక్కరలేదు. 

అసలు విషయం ఏమంటే... రాష్ట్రంలో  9,10 తరగతులు,
FactCheck.AP.Gov.in (@factcheckapgov) 's Twitter Profile Photo

గతంలో విజయవాడలోని బుడమేరుకు సంభవించిన వరదల చిత్రాలను, వీడియోలను చూపిస్తూ... ప్రస్తుతం రాజధాని అమరావతిలో వరదల పరిస్థితి అంటూ... కొందరు కుట్రపన్ని కావాలని చేస్తున్న ఇటువంటి ప్రచారాలను నమ్మకండి. ఇటువంటి ఫేక్ ప్రచారాలను చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. #FactCheck

FactCheck.AP.Gov.in (@factcheckapgov) 's Twitter Profile Photo

🚨 Fake Alert ❌ బుడమేరు కట్టలు తెగాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం FAKE ✅ బుడమేరుకు ఎలాంటి ఇబ్బంది లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని విజయవాడ, కొత్తపేట సీఐ కొండలరావు ప్రజలకు తెలిపారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. #FactCheck

FactCheck.AP.Gov.in (@factcheckapgov) 's Twitter Profile Photo

కూటమి ప్రభుత్వంలో ఎంతో ప్రజాదరణ పొందిన తల్లికి వందనం పథకం గురించి కొందరు కావాలని లబ్దిదారులను... ముఖ్యంగా ఎస్సీ లబ్దిదారులను రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో 9,10 తరగతులు, ఇంటర్మీడియట్ 1, 2 సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులు 3.93

కూటమి ప్రభుత్వంలో ఎంతో ప్రజాదరణ పొందిన తల్లికి వందనం పథకం గురించి కొందరు కావాలని లబ్దిదారులను... ముఖ్యంగా ఎస్సీ లబ్దిదారులను రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో  9,10 తరగతులు, ఇంటర్మీడియట్ 1, 2 సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులు 3.93
FactCheck.AP.Gov.in (@factcheckapgov) 's Twitter Profile Photo

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరడానికి విద్యార్థులు ఇష్టపడటం లేదని... ఈ ఏడాది ఇంటర్మీడియట్ లో ప్రవేశాలు సగం కూడ దాటలేదని ఒక మీడియా సంస్థ చేస్తున్న ప్రచారం అబద్ధం. గత ప్రభుత్వ హయాంలోని 2023-24తో పోల్చుకుంటే ఈ విద్యాసంవత్సరం (2025-26) ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరిన వారి సంఖ్య

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరడానికి విద్యార్థులు ఇష్టపడటం లేదని... ఈ ఏడాది  ఇంటర్మీడియట్ లో ప్రవేశాలు సగం కూడ దాటలేదని ఒక మీడియా సంస్థ చేస్తున్న ప్రచారం అబద్ధం. గత ప్రభుత్వ హయాంలోని 2023-24తో పోల్చుకుంటే ఈ విద్యాసంవత్సరం (2025-26) ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరిన వారి సంఖ్య
FactCheck.AP.Gov.in (@factcheckapgov) 's Twitter Profile Photo

రాష్ట్రంలో పేదరిక నిర్మూలన లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రూపొందించిన దార్శనిక కార్యక్రమం P4. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న వారు స్వచ్ఛందంగా తమకు తాము పేద కుటుంబాలను దత్తత తీసుకుని ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా పైకి తీసుకువచ్చేందుకు అండగా నిలబడే

FactCheck.AP.Gov.in (@factcheckapgov) 's Twitter Profile Photo

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం ఇస్తున్న నిధులను కూటమి ప్రభుత్వం దారి మళ్లించేస్తోంది అంటూ ఒక పత్రిక మరియు దాని అనుబంధ మీడియా నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇవి కేవలం కొందరు చేస్తున్న అసత్య ప్రచారమని గతంలోనే వీటిపై వివరణ ఇవ్వడం జరిగింది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం ఇస్తున్న నిధులను కూటమి ప్రభుత్వం దారి  మళ్లించేస్తోంది అంటూ ఒక పత్రిక మరియు దాని అనుబంధ మీడియా నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇవి కేవలం కొందరు చేస్తున్న అసత్య ప్రచారమని గతంలోనే  వీటిపై వివరణ ఇవ్వడం జరిగింది.
FactCheck.AP.Gov.in (@factcheckapgov) 's Twitter Profile Photo

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం ఇస్తున్న నిధులను కూటమి ప్రభుత్వం దారి మళ్లించేస్తోంది అంటూ ఒక పత్రిక పదే పదే అసత్య కథనాలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. పోలవరం నిధుల నుండి ప్రతి రూపాయిని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA), జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాలతోనే ఖర్చు చేయడం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం ఇస్తున్న నిధులను కూటమి ప్రభుత్వం దారి  మళ్లించేస్తోంది అంటూ ఒక పత్రిక పదే పదే అసత్య కథనాలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. పోలవరం నిధుల నుండి ప్రతి రూపాయిని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA), జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాలతోనే ఖర్చు చేయడం
FactCheck.AP.Gov.in (@factcheckapgov) 's Twitter Profile Photo

తెనాలి బస్టాండ్ దగ్గర ఉన్న అన్న క్యాంటీన్ లో అశుభ్రంగా ఉన్న నీటిలో ప్లేట్లు కడిగి.. మళ్లీ అవే ప్లేట్లలో భోజనం వడ్డిస్తున్నారంటూ కొందరు కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. నిజానికి అన్న క్యాంటీన్లలో భోజనం చేసిన ప్లేట్లను మూడు దశల్లో శుభ్రపరచడం

FactCheck.AP.Gov.in (@factcheckapgov) 's Twitter Profile Photo

గత ఏడాది (2024) సెప్టెంబర్ లో బుడమేరు వాగు పొంగి విజయవాడలో వరదలు వచ్చాయి. దానికి సంబంధించి మీడియాలో ఆనాడు వచ్చిన ఫోటోను మార్ఫింగ్ చేసి, ఇలా ఫేక్ పోస్టు తయారు చేసారు. రాజధాని అమరావతి ప్రతిష్టను దెబ్బతీయాలన్న కుట్రతో ఇటువంటి ఫేక్ పోస్టులు పెడుతున్న వారిపైనా, ఉద్దేశపూర్వకంగా షేర్

గత ఏడాది (2024) సెప్టెంబర్ లో బుడమేరు వాగు పొంగి విజయవాడలో వరదలు వచ్చాయి. దానికి సంబంధించి మీడియాలో ఆనాడు వచ్చిన ఫోటోను మార్ఫింగ్ చేసి, ఇలా ఫేక్ పోస్టు తయారు చేసారు. రాజధాని అమరావతి ప్రతిష్టను దెబ్బతీయాలన్న కుట్రతో ఇటువంటి ఫేక్ పోస్టులు పెడుతున్న వారిపైనా, ఉద్దేశపూర్వకంగా షేర్
FactCheck.AP.Gov.in (@factcheckapgov) 's Twitter Profile Photo

అమరావతి మునిగిపోయింది అంటూ జరుగుతున్నది ఫేక్ ప్రచారం. పల్నాడు జిల్లా,పెదకూరపాడు నియోజకవర్గంలో కంభంపాడు వాగు పొంగి లెవెల్ చప్టా పైనుంచి పారుతున్న నీటి దృశ్యాలను అమరావతిలో అంటూ తప్పు దోవ పట్టిస్తున్నారు. అమరావతి రాజధానికి 120 కిలోమీటర్ల దూరంలోని కంభంపాడు వాగు ఇది. ప్రజలను

FactCheck.AP.Gov.in (@factcheckapgov) 's Twitter Profile Photo

ఈ జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు కోయ ప్రవీణ్ ఐపీఎస్ కు అంకితం అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక వీడియోను పోస్ట్ చేసారు. అందులో ఒకే వ్యక్తి అనేక ఓట్లను వేస్తున్నాడు. అంటే నిన్నటి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులు దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారు అన్న అర్థం వచ్చేలా ఆయన

FactCheck.AP.Gov.in (@factcheckapgov) 's Twitter Profile Photo

ఇదొక ఫేక్ ప్రచారం. ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీ శక్తి గురించి అప్పుడే కొందరు కుట్రపూరిత ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. ఫ్రీ అని చెప్పి బస్సు ఎక్కే అవకాశం ఇవ్వడం లేదంటూ ఒక వ్యక్తి పాత ఫోటోను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసాడు. నిజానికి అది జులై 25న జరిగిన ఒక

ఇదొక ఫేక్ ప్రచారం. ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీ శక్తి  గురించి అప్పుడే కొందరు కుట్రపూరిత ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు.  ఫ్రీ అని చెప్పి బస్సు ఎక్కే అవకాశం ఇవ్వడం లేదంటూ ఒక వ్యక్తి పాత ఫోటోను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసాడు. నిజానికి అది జులై 25న జరిగిన ఒక
FactCheck.AP.Gov.in (@factcheckapgov) 's Twitter Profile Photo

ఆగస్టు 16వ తేదీ శనివారం ఉదయం తిరుమలలో భక్తులు పరుగులు తీసారని... టీటీడీ చేసిన తికమక ప్రకటనే దానికి కారణమని... తొక్కిసలాట జరిగితే ఎవరు బాద్యులని ప్రశ్నిస్తూ ఒక ఫేక్ వీడియో పెట్టి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అది కేవలం ఫేక్ వీడియో. వరుస సెలవుల రద్దీని దృష్టిలో పెట్టుకుని

FactCheck.AP.Gov.in (@factcheckapgov) 's Twitter Profile Photo

జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోయినట్లు జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు. జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ ఒడిసా లోని ఒక కంపెనీని కొనుగోలు చేసింది. అక్కడ దక్షిణ కొరియాకు చెందిన పోస్కో అనే కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్ ప్రారంభిస్తున్నది. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ నుంచి

జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోయినట్లు జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు. జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ ఒడిసా లోని ఒక కంపెనీని కొనుగోలు చేసింది. అక్కడ దక్షిణ కొరియాకు చెందిన పోస్కో అనే కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్ ప్రారంభిస్తున్నది. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ నుంచి
FactCheck.AP.Gov.in (@factcheckapgov) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్రంలో 2024 జనవరి 1న బస్సు ప్రయాణంలో మహిళల మధ్య జరిగిన కొట్లాటను ఏపీలో స్త్రీ శక్తి పథకం కింద ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలు కొట్టుకుంటున్నట్టు ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిపే ఇటువంటి ఫేక్ పోస్టులపై కఠిన చర్యలు తప్పవు.

తెలంగాణ రాష్ట్రంలో 2024 జనవరి 1న బస్సు ప్రయాణంలో మహిళల మధ్య జరిగిన కొట్లాటను ఏపీలో స్త్రీ శక్తి పథకం కింద ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలు కొట్టుకుంటున్నట్టు ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిపే ఇటువంటి ఫేక్ పోస్టులపై కఠిన చర్యలు తప్పవు.