N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profileg
N Chandrababu Naidu

@ncbn

President, Telugu Desam Party | Member of Legislative Assembly, Kuppam

ID:85221650

calendar_today26-10-2009 02:44:48

11,8K Tweets

5,0M Followers

11 Following

N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

ప్రసిద్ధ షిరిడి క్షేత్రంలో శ్రీ సాయిబాబా దర్శనం చేసుకున్నాను. తెలుగు ప్రజలందరికీ ఆనంద ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని ఆ సాయినాథుని వేడుకున్నాను.

ప్రసిద్ధ షిరిడి క్షేత్రంలో శ్రీ సాయిబాబా దర్శనం చేసుకున్నాను. తెలుగు ప్రజలందరికీ ఆనంద ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని ఆ సాయినాథుని వేడుకున్నాను.
account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

Shocked and enraged by the horrific violence in Akkireddipalem. YSRCP goons have assaulted and humiliated women for voting for the TDP. These survivors of the Akkireddipalem assault exemplify the courage and strength of the women of AP. We stand in solidarity with them and with

Shocked and enraged by the horrific violence in Akkireddipalem. YSRCP goons have assaulted and humiliated women for voting for the TDP. These survivors of the Akkireddipalem assault exemplify the courage and strength of the women of AP. We stand in solidarity with them and with
account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలం అవుతున్నారు. ఇప్పుడు ఈ హింస ప్రశాంతమైన విశాఖకు కూడా చేరింది. నగరంలోని నార్త్ నియోజకవర్గంలో వైసీపీ ఇచ్చిన డబ్బులను నిరాకరించి...టీడీపీకి ఓటు వేశారన్న కారణంతో నలుగురిపై దారుణంగా దాడిచేశారు. ఆడవాళ్లపై

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

ఒక ప్రభుత్వ అధికారి చిత్తశుద్ధితో ప్రజల కోసం ఆలోచిస్తే, జనానికి ఎంతటి మేలు జరుగుతుందో నిరూపించిన అసలైన ప్రజాసేవకుడు సర్ ఆర్థర్ కాటన్. నాటి బ్రిటీష్ ప్రభుత్వం సహకరించకపోయినా పట్టుబట్టి గోదావరి డెల్టాలో ప్రతి ఎకరాకు సాగునీరు చేరేందుకు అనువుగా కాలువలను నిర్మించి, ప్రజల గుండెల్లో ఆయన

ఒక ప్రభుత్వ అధికారి చిత్తశుద్ధితో ప్రజల కోసం ఆలోచిస్తే, జనానికి ఎంతటి మేలు జరుగుతుందో నిరూపించిన అసలైన ప్రజాసేవకుడు సర్ ఆర్థర్ కాటన్. నాటి బ్రిటీష్ ప్రభుత్వం సహకరించకపోయినా పట్టుబట్టి గోదావరి డెల్టాలో ప్రతి ఎకరాకు సాగునీరు చేరేందుకు అనువుగా కాలువలను నిర్మించి, ప్రజల గుండెల్లో ఆయన
account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

తిరుపతిలో చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నాని పై వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఓటమికి భయపడిన పిరికిపందలే దీనికి కారకులు. స్ట్రాంగ్ రూమ్ ఉన్న పద్మావతి మహిళా యూనివర్సిటీలో 150 మంది వైసీపీ రౌడీలు కత్తులు, రాడ్లతో స్వైరవిహారం చేస్తుంటే ఓటర్ల తీర్పుకు

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

I joined the Hon’ble Prime Minister Narendra Modi Ji in Varanasi today as he filed his nomination. May the country continue to prosper under his leadership.

I joined the Hon’ble Prime Minister @narendramodi Ji in Varanasi today as he filed his nomination. May the country continue to prosper under his leadership.
account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

నిన్నటి పోలింగ్ లో వైసీపీ గూండాల దాడులను ధైర్యంగా ఎదిరించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలపై పోలింగ్ అనంతరం కూడా వైసీపీ రౌడీలు దాడులకు తెగబడుతున్నారు. పల్నాడు, చంద్రగిరి సహా పలుచోట్ల ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటం ఆందోళనకరం. ఈసీ, పోలీసు ఉన్నతాధికారులు

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఓటు వేయడానికి ప్రజలు చూపించిన ఉత్సాహం, వారిలో వెల్లివిరిసిన చైతన్యం చూసాక కొత్త చరిత్రకు ఇది శ్రీకారం అనిపించింది. అరాచకానికి ముగింపు పలికి ప్రజాస్వామ్య పాలన సాధించుకోవాలనే కసి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ప్రతి ఓటరు లోనూ స్పష్టంగా

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

It’s a Historic day for Andhra Pradesh today! The enthusiasm and determination of our people is inspirational. People continue to turn up in long queues to exercise their Right to Vote. I request Election Commission of India to arrange for power backup and sufficient light facility at all booths.

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

రాష్ట్రంలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఉదయం 7 గంటల నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్ లకు తరలి వచ్చి ఓట్లు వేయడంపై వారికి నా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నా. ఇప్పుడు సాయంత్రం 5 కావస్తుంది....ఉదయం 7 గంటలకు ఎంత పెద్దఎత్తున ఓటర్లు పోలింగ్ స్టేషన్లలో ఉన్నారో....పోలింగ్

రాష్ట్రంలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఉదయం 7 గంటల నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్ లకు తరలి వచ్చి ఓట్లు వేయడంపై వారికి నా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నా. ఇప్పుడు సాయంత్రం 5 కావస్తుంది....ఉదయం 7 గంటలకు ఎంత పెద్దఎత్తున ఓటర్లు పోలింగ్ స్టేషన్లలో ఉన్నారో....పోలింగ్
account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

నేటి పోలింగ్ లో వైసీపీ హింస ఎంతవరకు వెళ్లిందంటే... కనీసం పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయింది. తాడిపత్రిలో ఏకంగా ఎస్పీ వాహనం పైనే దాడి చేయడం... తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డి పై దాడికి దిగడం, వైసీపీ హింసా రాజకీయాలకు పరాకాష్ట. జగన్ 5ఏళ్లుగా  పెంచి పోషించిన రౌడీ

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వేల సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఉత్సాహంగా ఓటు వేయడం శుభపరిణామం. సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రం వద్ద క్యూ లైన్ లో ఉండే ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఓటు వేయండి. ప్రజాస్వామ్యం కోసం, మన

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వేల సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఉత్సాహంగా ఓటు వేయడం శుభపరిణామం. సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రం వద్ద క్యూ లైన్ లో ఉండే ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఓటు వేయండి. ప్రజాస్వామ్యం కోసం, మన
account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

తెనాలిలో పోలింగ్ కేంద్రంలో ఓటరు పై వైసీపీ ఎమ్మెల్యే దాడి చేయడం వైసీపీ ఫ్రస్ట్రేషన్ కు నిదర్శనం. ఓటమి ఖాయమవడంతో వైసీపీ ఎమ్మెల్యేలు విచక్షణ కోల్పోయి ప్రజలపై దాడులు చేస్తున్నారు. ఈ దాడులతో ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని, తిరుగుబాటును అణచివేయలేరు. 5 ఏళ్ల ప్రభుత్వ దాష్టీకాలపై నేడు ఓటు

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

నేటి ఉదయం నుంచి జరుగుతున్న పోలింగ్ లో హింసను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజలు స్వేచ్చగా ఓటు వేసే పరిస్థితి లేకుండా... ప్రణాళికాబద్దంగా వైసీపీ తన కుట్రలు అమలు చేస్తోంది. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ హింసను కట్టడి చేయడంలో స్థానిక పోలీసు అధికారులు పూర్తిగా విఫలం అయ్యారు. ప్రతిపక్షాల

నేటి ఉదయం నుంచి జరుగుతున్న పోలింగ్ లో హింసను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజలు స్వేచ్చగా ఓటు వేసే పరిస్థితి లేకుండా... ప్రణాళికాబద్దంగా వైసీపీ తన కుట్రలు అమలు చేస్తోంది. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ హింసను కట్టడి చేయడంలో స్థానిక పోలీసు అధికారులు పూర్తిగా విఫలం అయ్యారు. ప్రతిపక్షాల
account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

ఉండవల్లిలో నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వస్తున్నారు. వెల్లువెత్తిన ప్రజా చైతన్యానికి ఇది నిదర్శనం. ప్రజాస్వామ్యానికి శుభపరిమాణం. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు కదలిరండి. ఎందుకంటే ఈ ఎన్నికలు మీ కోసం. మీ

ఉండవల్లిలో నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వస్తున్నారు. వెల్లువెత్తిన ప్రజా చైతన్యానికి ఇది నిదర్శనం. ప్రజాస్వామ్యానికి శుభపరిమాణం. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు కదలిరండి. ఎందుకంటే ఈ ఎన్నికలు మీ కోసం. మీ
account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

మీ భవిష్యత్తును, మీ రాష్ట్ర భవిష్యత్తును ఈరోజు మీరు వేసే ఓటు నిర్ణయిస్తుంది. అందుకే ఇళ్ల నుంచి కదలండి. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ప్రజా చైతన్యాన్ని నిరూపించండి.

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

ఇంకొన్ని గంటల్లో పోలింగ్ మొదలవబోతోంది. ఈ కొన్ని గంటలైనా నిజాయితీగా ఉండాలనే ఇంగిత జ్ఞానం జగన్ కి లేదు. ఉంటే ఇలా కుల మతాలను రెచ్చగొట్టే ఫేక్ వీడియోలను చేయించడు. వైసీపీ వాళ్ళు సర్క్యూలేట్ చేస్తున్న ఫేక్ వీడియోకి నేను మాట్లాడిన ఈ అసలు వీడియో ఆధారం. దీన్నే వాళ్ళు ఫేక్ చేసారు. ఎన్నికలు

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

ఓటమి అంచుల్లో ఉన్నా వైసీపీకి బుద్ధి రాలేదు. ఇంకా ఫేక్ వీడియోలు, ఆడియోలు, పోస్టులతో జనాన్ని మోసం చేయాలనే చూస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డీప్ ఫేక్ ఆడియోలు, ఫేక్ లెటర్లు సృష్టింస్తున్నారు. ప్రజలెవరూ ఈ ఫేక్ ప్రచారాలను నమ్మకండి. కుట్రలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్న

ఓటమి అంచుల్లో ఉన్నా వైసీపీకి బుద్ధి రాలేదు. ఇంకా ఫేక్ వీడియోలు, ఆడియోలు, పోస్టులతో జనాన్ని మోసం చేయాలనే చూస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డీప్ ఫేక్ ఆడియోలు, ఫేక్ లెటర్లు సృష్టింస్తున్నారు. ప్రజలెవరూ ఈ ఫేక్ ప్రచారాలను నమ్మకండి. కుట్రలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్న
account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ప్రతి తల్లికీ వందనం. బిడ్డల భవిష్యత్ కోసం నిత్యం శ్రమించే అమ్మలకు పాదాభివందనం.

account_circle