AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profileg
AIR News Hyderabad

@airnews_hyd

Official account of All India Radio News, Hyderabad

ID:810943829536686080

linkhttps://newsonair.gov.in calendar_today19-12-2016 20:24:10

80,9K Tweets

15,3K Followers

23 Following

AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

*⃣ఎన్నికల కోడ్ కారణంగా పథకం మొత్తం పెంచలేకపోయామని, ఎన్నికల తరువాత ఎకరాకు 15 వేల రూపాయల వంతున అందచేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.

*⃣ఎన్నికల కోడ్ కారణంగా #రైతుబంధు పథకం మొత్తం పెంచలేకపోయామని, ఎన్నికల తరువాత ఎకరాకు 15 వేల రూపాయల వంతున అందచేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.
account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

*⃣ఛత్తీస్ గఢ్ లోని భాస్కర్ డివిజన్ కంకర్ జిల్లాలో భద్రతా దళాలతో నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో 29 మంది మావోయిస్టులు మరణించారు. సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఇద్దరు జవాన్లు ఒక ఇన్ స్పెక్టర్ ఎదురుకాల్పుల్లో గాయపడ్డారు.

*⃣ఛత్తీస్ గఢ్ లోని భాస్కర్ డివిజన్ కంకర్ జిల్లాలో భద్రతా దళాలతో నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో 29 మంది మావోయిస్టులు మరణించారు. సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఇద్దరు జవాన్లు ఒక ఇన్ స్పెక్టర్ ఎదురుకాల్పుల్లో గాయపడ్డారు.
account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

2024 లోక్ సభ ఎన్నికలు_ తెలంగాణ అదనపు CEO
D Sలోకేశ్ కుమార్
youtu.be/4U1weujg1AA?si… via YouTube

account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

*⃣మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు నిలిపి సెల్ఫీలు దిగడం, వంతెన గ్రిల్స్, రెయిలింగ్పై నిలబడటం, ఫుట్‌పాత్లో కాకుండా ఇతర ప్రదేశాల్లో తిరగడంపై సైబరాబాద్ పోలీసులు నిషేధం విధించారు. గత అర్ధరాత్రి నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వచ్చాయని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు.

*⃣మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు నిలిపి సెల్ఫీలు దిగడం, వంతెన గ్రిల్స్, రెయిలింగ్పై నిలబడటం, ఫుట్‌పాత్లో కాకుండా ఇతర ప్రదేశాల్లో తిరగడంపై సైబరాబాద్ పోలీసులు నిషేధం విధించారు. గత అర్ధరాత్రి నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వచ్చాయని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు.
account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి సతీ సమ్మెతంగా వనపర్తి జిల్లా గోపాల్ పేట కోదండ రామస్వామి ఆలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనీ పట్టు వస్త్రాలను సమర్పించారు. వనపర్తి జిల్లాలో రామాలయాలలో శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
Source: PTC

#వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి సతీ సమ్మెతంగా వనపర్తి జిల్లా గోపాల్ పేట కోదండ రామస్వామి ఆలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనీ పట్టు వస్త్రాలను సమర్పించారు. వనపర్తి జిల్లాలో రామాలయాలలో శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. Source: PTC #SriRamNavami
account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సీతారాముల కల్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని ప్రధానంగా వేములవాడ
శ్రీ రాజేశ్వర స్వామి క్షేత్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి దివ్య కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Source: PTC

#శ్రీరామనవమి సందర్భంగా #రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సీతారాముల కల్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని ప్రధానంగా వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామి క్షేత్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి దివ్య కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. #SriRamNavami Source: PTC
account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

*⃣రాష్ట్రంలోనే రెండవ భద్రాద్రి గా పేరుగాంచిన జిల్లాలోని ఇల్లంతకుంటలో వేడుకల్లో రాష్ట్ర రవాణా & బిసి సంక్షేమ శాఖ మంత్రి Ponnam Prabhakar పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Source: PTC

*⃣రాష్ట్రంలోనే రెండవ భద్రాద్రి గా పేరుగాంచిన #కరీంనగర్ జిల్లాలోని ఇల్లంతకుంటలో #శ్రీరామనవమి వేడుకల్లో రాష్ట్ర రవాణా & బిసి సంక్షేమ శాఖ మంత్రి @PonnamLoksabha పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. Source: PTC
account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

*⃣శ్రీరామ నవమి సందర్భంగా రామమందిరంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. రామలల్ల ఆలయంలో అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషాలకు సూర్య కిరణాలు నేరుగా రామ్ లల్లా విగ్రహం నుదుటిపై పడే ఒక అద్భుతమైన దృశ్యాన్ని భక్తులు వీక్షించారు.

*⃣శ్రీరామ నవమి సందర్భంగా #అయోధ్య రామమందిరంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. రామలల్ల ఆలయంలో అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషాలకు సూర్య కిరణాలు నేరుగా రామ్ లల్లా విగ్రహం నుదుటిపై పడే ఒక అద్భుతమైన దృశ్యాన్ని భక్తులు వీక్షించారు. #sriramanavami2024 #AyodhyaRam
account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

లో నేడు శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరుగుతుంది. అభిజిత్ లగ్నంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు రాముల వారి కళ్యాణ క్రతువు కొనసాగుతుంది. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎస్ శాంతి కుమారి.

#భద్రాచలం లో నేడు శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరుగుతుంది. అభిజిత్ లగ్నంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు రాముల వారి కళ్యాణ క్రతువు కొనసాగుతుంది. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎస్ శాంతి కుమారి. #SriRamNavami
account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో రేపు జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణం కోసం.మిథిలా ప్రాంగణాన్ని అందంగా అలకరించారు.

account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

విభజన హామీల అమలులో రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని మంత్రి Uttam Kumar Reddy అన్నారు. విభజన చట్టంలోని కాజీపేట రైల్వే కోచ్, బయ్యారం స్టీల్ పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ నిర్మాణాలను కేంద్రం విస్మరించిన బీజేపీకి రాష్ట్రంలో ఓట్లు అడిగే అర్హత లేదన్నారు.

విభజన హామీల అమలులో రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని మంత్రి @UttamINC అన్నారు. విభజన చట్టంలోని కాజీపేట రైల్వే కోచ్, బయ్యారం స్టీల్ పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ నిర్మాణాలను కేంద్రం విస్మరించిన బీజేపీకి రాష్ట్రంలో ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. #BJP
account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

కోసం లో 3 వేల 986 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు  హైదరాబాద్ ఎన్నికల అధికారి, జీహెచ్ ఎంసీ కమిషనర్, Ronald Rose తెలిపారు. హైదరాబాద్,సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో 45 లక్షల 70 వేల ఓటర్లు ఉన్నారని వెల్లడించారు District Election Officer Hyderabad Commissioner GHMC

#LokSabhaElection కోసం #Hyderabad లో 3 వేల 986 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు  హైదరాబాద్ ఎన్నికల అధికారి, జీహెచ్ ఎంసీ కమిషనర్, @DRonaldRose తెలిపారు. హైదరాబాద్,సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో 45 లక్షల 70 వేల ఓటర్లు ఉన్నారని వెల్లడించారు @DEO_HYD @CommissionrGHMC
account_circle