Vijayasai Reddy V(@VSReddy_MP) 's Twitter Profileg
Vijayasai Reddy V

@VSReddy_MP

MP - Rajya Sabha | Chairman- Parliamentary Standing Committee on Transport, Tourism & Culture | YSRCP Parliamentary Party Leader | National Gen. Sec. @YSRCParty

ID:815144095538561026

linkhttps://en.wikipedia.org/wiki/V._Vijaysai_Reddy calendar_today31-12-2016 10:34:31

13,3K Tweets

622,7K Followers

14 Following

Follow People
Vijayasai Reddy V(@VSReddy_MP) 's Twitter Profile Photo

సిఎం జగన్ గారి పాలనకు ఆకర్షితులై కందుకూరు రూరల్ పలుకూరు గ్రామంలో టిడిపికి చెందిన 20 కుటుంబాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చాయి. వారికి కండువాలు కప్పి లాంఛనంగా పార్టీలోకి ఆహ్వానించాను. అసెంబ్లీ అభ్యర్థి శ్రీ బుర్రా మధుసూదన యాదవ్ గారి సమక్షంలో వారు పార్టీలో…

సిఎం జగన్ గారి పాలనకు ఆకర్షితులై కందుకూరు రూరల్ పలుకూరు గ్రామంలో టిడిపికి చెందిన 20 కుటుంబాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చాయి. వారికి కండువాలు కప్పి లాంఛనంగా పార్టీలోకి ఆహ్వానించాను. అసెంబ్లీ అభ్యర్థి శ్రీ బుర్రా మధుసూదన యాదవ్ గారి సమక్షంలో వారు పార్టీలో…
account_circle
Vijayasai Reddy V(@VSReddy_MP) 's Twitter Profile Photo

కందుకూరు నియోజకవర్గం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఈరోజు జరిగిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ బుర్రా మధుసూదన్‌ యాదవ్‌తో కలిసి ఎన్నికల సరళిపై చర్చించడం జరిగింది. నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్థిపై ప్రణాళిక రూపొందించి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు…

కందుకూరు నియోజకవర్గం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఈరోజు జరిగిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ బుర్రా మధుసూదన్‌ యాదవ్‌తో కలిసి ఎన్నికల సరళిపై చర్చించడం జరిగింది. నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్థిపై ప్రణాళిక రూపొందించి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు…
account_circle
Vijayasai Reddy V(@VSReddy_MP) 's Twitter Profile Photo

కందుకూరు నియోజకవర్గం పలుకూరు గ్రామంలో ఈరోజు ఎన్నికల ప్రచారం చేశాం. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారు, పార్టీ ఎస్సీ విభాగ అధ్యక్షుడు శ్రీ జూపూడి ప్రభాకర్ గారు పాల్గొనగా ఈ ప్రచారానికి విశేష ఆదరణ లభించింది. ప్రచారంలో పాల్గొన్న ప్రజలు, కార్యకర్తలకు…

కందుకూరు నియోజకవర్గం పలుకూరు గ్రామంలో ఈరోజు ఎన్నికల ప్రచారం చేశాం. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారు, పార్టీ ఎస్సీ విభాగ అధ్యక్షుడు శ్రీ జూపూడి ప్రభాకర్ గారు పాల్గొనగా ఈ ప్రచారానికి విశేష ఆదరణ లభించింది. ప్రచారంలో పాల్గొన్న ప్రజలు, కార్యకర్తలకు…
account_circle
Vijayasai Reddy V(@VSReddy_MP) 's Twitter Profile Photo

నెల్లూరు సిటీ, 47వ డివిజన్ పరిధిలోని సవరాల వీధి పరిసర ప్రాంతాల్లో ఈ రోజు సాయంత్రం నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె నేహారెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ సంక్షేమం, అభివృద్ధి కొనసాగింపు కోసం వైఎస్సార్సీపీకి ఓటుతో మళ్లీ పట్టం కట్టాలని…

నెల్లూరు సిటీ, 47వ డివిజన్ పరిధిలోని సవరాల వీధి పరిసర ప్రాంతాల్లో ఈ రోజు సాయంత్రం నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె నేహారెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ సంక్షేమం, అభివృద్ధి కొనసాగింపు కోసం వైఎస్సార్సీపీకి ఓటుతో మళ్లీ పట్టం కట్టాలని…
account_circle
Vijayasai Reddy V(@VSReddy_MP) 's Twitter Profile Photo

ప్రత్యక్ష రాజకీయాలు, పరోక్ష రాజకీయాలన్న తేడా నాకు లేదు. ప్రజలలో మాకు మద్దతు ఉంది. నెల్లూరు పార్లమెంటుతో పాటు దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను తప్పకుండా గెలుస్తాం.

account_circle
Vijayasai Reddy V(@VSReddy_MP) 's Twitter Profile Photo

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కందుకూరు పట్టణంలోని సుబ్బు టీ స్టాల్ వద్ద టీ సేవిస్తూ స్థానికులతో కొద్దిసేపు ముచ్చటించడం జరిగింది. నాతోపాటు కందుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రచారంలో పాల్గొన్నారు.…

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కందుకూరు పట్టణంలోని సుబ్బు టీ స్టాల్ వద్ద టీ సేవిస్తూ స్థానికులతో కొద్దిసేపు ముచ్చటించడం జరిగింది. నాతోపాటు కందుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రచారంలో పాల్గొన్నారు.…
account_circle
Vijayasai Reddy V(@VSReddy_MP) 's Twitter Profile Photo

విజయ సాయి రెడ్డి గారి కోసం నినదించిన నారీలోకం - విజయ సాయి గారిని గెలిపించుకుందాం... నెల్లూరు ను విజయ పథంలో తీసుకెళ్దాం.

account_circle
Vijayasai Reddy V(@VSReddy_MP) 's Twitter Profile Photo

నా జీవితం మొత్తం వైఎస్ కుటుంబంతోనే నడుస్తాను, నా వారసత్వం కూడా వైఎస్ కుటుంబం బాటలోనే నడుస్తుంది.

account_circle
Vijayasai Reddy V(@VSReddy_MP) 's Twitter Profile Photo

కందుకూరు ఇలవేల్పు శ్రీ అంకమ్మ తల్లిని ఈరోజు స్థానిక ఎమ్మెల్యే శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి గారు, కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారితో కలిసి దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అమ్మవారి ఆలయ నిర్మాణం పూర్తి చేసేందుకు నావంతు సహాయం చేస్తానని…

కందుకూరు ఇలవేల్పు శ్రీ అంకమ్మ తల్లిని ఈరోజు స్థానిక ఎమ్మెల్యే శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి గారు, కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారితో కలిసి దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అమ్మవారి ఆలయ నిర్మాణం పూర్తి చేసేందుకు నావంతు సహాయం చేస్తానని…
account_circle
Vijayasai Reddy V(@VSReddy_MP) 's Twitter Profile Photo

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆర్ఎంపీలు దేవుడు ఇచ్చిన వరం. వారికి ప్రభుత్వం అండగా నిలబడితే ప్రజలకు మరింత సేవ చేయగలుగుతారు. ఈరోజు కందుకూరు టౌన్‌లోని గాయత్రి కళ్యాణ మండపంలో రిజిస్టర్డ్‌ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గ్రామీణ వైద్యుల (ఆర్.ఎం.పి,పి.ఎం.పి)…

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆర్ఎంపీలు దేవుడు ఇచ్చిన వరం. వారికి ప్రభుత్వం అండగా నిలబడితే ప్రజలకు మరింత సేవ చేయగలుగుతారు. ఈరోజు కందుకూరు టౌన్‌లోని గాయత్రి కళ్యాణ మండపంలో రిజిస్టర్డ్‌ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గ్రామీణ వైద్యుల (ఆర్.ఎం.పి,పి.ఎం.పి)…
account_circle
Vijayasai Reddy V(@VSReddy_MP) 's Twitter Profile Photo

నెల్లూరు సిటీ, 47వ డివిజన్ పరిధిలోని సంతపేట, గుప్తా పార్క్ ప్రాంతాల్లో ఈరోజు నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె నేహారెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటినీ పలకరిసస్తూ వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు.…

నెల్లూరు సిటీ, 47వ డివిజన్ పరిధిలోని సంతపేట, గుప్తా పార్క్ ప్రాంతాల్లో ఈరోజు నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె నేహారెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటినీ పలకరిసస్తూ వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు.…
account_circle
Vijayasai Reddy V(@VSReddy_MP) 's Twitter Profile Photo

నెల్లూరు జిల్లాలో కండలేరు ఎత్తిపోతల పథకం పేరుతో 50 కోట్లు దోపిడి చేసిన విషయం మీరు మర్చిపోయినా, ఇక్కడి రైతులు నిత్యం అవస్థలుపడుతూ కంటనీరు పెట్టుకుంటున్నారు చంద్రబాబూ. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో రూ.30 కోట్ల అంచనాతో పనులు ప్రారంభిస్తే మీరు వచ్చిన తర్వాత అంచనాలను 60 కోట్లకు పెంచి…

account_circle
Vijayasai Reddy V(@VSReddy_MP) 's Twitter Profile Photo

నెల్లూరు జిల్లాలోని 50 వేల మంది మత్స్యకారులను టీడీపీ తన ఓటు బ్యాంక్‌గా చూసిందే తప్ప వారి జీవన ప్రమాణాలు పెంచడానికి ఏనాడు, ఎలాంటి ప్రయత్నం చేయలేదు. జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 400 కోట్లతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తి చేశారు. నెల్లూరు రూరల్ మత్స్యకారుల కోసం…

account_circle
Vijayasai Reddy V(@VSReddy_MP) 's Twitter Profile Photo

కందుకూరు టౌన్ వాసవి నగర్ లో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారితో కలిసి ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించాం. ప్రతి ఇంటికీ వెళ్లి జగన్ గారి పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని…

కందుకూరు టౌన్ వాసవి నగర్ లో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారితో కలిసి ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించాం. ప్రతి ఇంటికీ వెళ్లి జగన్ గారి పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని…
account_circle
Vijayasai Reddy V(@VSReddy_MP) 's Twitter Profile Photo

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెంలో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారితో కలిసి విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపాను. అనంతరం ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించాము.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెంలో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారితో కలిసి విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపాను. అనంతరం ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించాము.
account_circle
Vijayasai Reddy V(@VSReddy_MP) 's Twitter Profile Photo

నెల్లూరు జిల్లాలోని 50 వేల మంది మత్స్యకారులను టీడీపీ తన ఓటు బ్యాంక్‌గా చూసిందే తప్ప వారి జీవన ప్రమాణాలు పెంచడానికి ఏనాడు, ఎలాంటి ప్రయత్నం చేయలేదు. జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 400 కోట్లతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తి చేశారు. నెల్లూరు రూరల్ మత్స్యకారుల కోసం…

నెల్లూరు జిల్లాలోని 50 వేల మంది మత్స్యకారులను టీడీపీ తన ఓటు బ్యాంక్‌గా చూసిందే తప్ప వారి జీవన ప్రమాణాలు పెంచడానికి ఏనాడు, ఎలాంటి ప్రయత్నం చేయలేదు. జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 400 కోట్లతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తి చేశారు. నెల్లూరు రూరల్ మత్స్యకారుల కోసం…
account_circle